ఇంటి చెంతనే జ్వర పరీక్షలు
గ్రేటర్ వ్యాప్తంగా డెంగీ కేసులు నమోదవుతున్న దృష్ట్యా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వైద్య ఆరోగ్యశాఖ సూచిస్తోంది. 3-4 నాలుగు రోజులు దాటినా జ్వరం తగ్గకపోవడం, తీవ్ర నీరసం,...
ఏం చేయాలంటే...
* బస్తీ దవాఖానాలు, పట్టణ ఆరోగ్య కేంద్రాల్లో ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ఓపీ సేవలుంటాయి. * డెంగీ రోగుల్లో ప్లేట్లెట్ల సంఖ్య కోసం కంప్లీట్ బ్లడ్ పరీక్షలు(సీబీపీ) చేస్తారు. అత్యవసర చికిత్సలు అవసరమైనవారిని ఫీవర్ ఆసుపత్రి లేదా గాంధీ, ఉస్మానియాకు రిఫర్ చేస్తున్నారు. * డెంగీని గుర్తించేందుకు 3-5 రోజుల్లోపు ఎన్ఎస్1 పరీక్ష, 5 రోజులు దాటితే ఐజీఎం యాంటిబాడీల టెస్టు అవసరం. లక్షణాలు బట్టి మలేరియా, టైఫాయిడ్ పరీక్షలూ చేస్తారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
చీరలో అదాశర్మ హొయలు.. ఈవెంట్లో మౌనీరాయ్ పోజులు
-
పూర్వ వైభవానికి బైజూస్ పాట్లు.. కోర్సు ఫీజు తగ్గింపు!
-
కెనడా ఏ ఆధారాలూ ఇవ్వలేదు.. నిజ్జర్ హత్య కేసుపై భారత్
-
వీసా లేకుండానే థాయిలాండ్కు.. మరో ఆరు నెలలు వెసులుబాటు
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (10/05/24)
-
‘పది’లో 625/625 మార్కులు.. అదరగొట్టావ్ అంకిత!