ఓటరు నమోదు, సవరణకు నేడే చివరి రోజు
జనవరి ఒకటో తేదీ నాటికి 18 ఏళ్లు నిండిన వారు ఓటర్లుగా నమోదు చేసుకోవడానికి గురువారం 8వ తేదీ చివరి గడువు అని జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేష్కుమార్ తెలిపారు.
హిమాయత్నగర్, న్యూస్టుడే: జనవరి ఒకటో తేదీ నాటికి 18 ఏళ్లు నిండిన వారు ఓటర్లుగా నమోదు చేసుకోవడానికి గురువారం 8వ తేదీ చివరి గడువు అని జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేష్కుమార్ తెలిపారు. భారత ప్రభుత్వం ఓటర్ల జాబితా ముసాయిదా విడుదల చేసిన నేపథ్యంలో ఈనెల 8వ తేదీ.. పేర్లలో మార్పులు, చేర్పులు, సవరణలు, కొత్తగా నమోదు చేసుకోవడానికి చివరి గడువు రోజని పేర్కొన్నారు. ఇతర వివరాలకు ఈఆర్వోలను సంప్రదించాలని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ్ర్ర్ర.-్ర(్ప.i- ద్వారా లేదా, ఆన్లైన్లో కూడా నమోదు చేసుకోవాలని సూచించారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Movies News
Sridevi: ‘ది లైఫ్ ఆఫ్ ఎ లెజెండ్’ పేరుతో శ్రీదేవి జీవిత చరిత్ర
-
Crime News
Crime News: విషాదం.. మంటల్లో నలుగురు చిన్నారుల సజీవ దహనం
-
Sports News
IND vs AUS: లంచ్ బ్రేక్.. అర్ధశతకం దిశగా లబుషేన్.. ఆసీస్ స్కోరు 76/2 (32)
-
World News
Biden: జిన్పింగ్కు పరిమితులు తెలుసు..: బైడెన్
-
World News
Earthquake: చేజారిన ఆ 72 గంటలు.. తుర్కియే, సిరియాల్లో భారీగా పెరగనున్న మృతులు..!
-
Movies News
Prakash Raj: ‘కశ్మీర్ ఫైల్స్’పై ప్రకాశ్రాజ్ తీవ్ర వ్యాఖ్యలు