Bengaluru: రోబోల సాయంతో పేలుళ్ల కుట్ర?
: ఐసిస్ సహకారంతో దేశ వ్యాప్తంగా విధ్వంసానికి పాల్పడేందుకు కుట్ర రూపొందించిన ఆరోపణలు ఎదుర్కొంటున్న ఐదుగురు నిందితులపై జాతీయ తనిఖీ దళం (ఎన్ఐఏ) అదనపు అభియోగపత్రాన్ని న్యాయస్థానంలో దాఖలు చేసింది.
అనుమానితులపై అభియోగపత్రం
బెంగళూరు (శివాజీనగర), న్యూస్టుడే : ఐసిస్ సహకారంతో దేశ వ్యాప్తంగా విధ్వంసానికి పాల్పడేందుకు కుట్ర రూపొందించిన ఆరోపణలు ఎదుర్కొంటున్న ఐదుగురు నిందితులపై జాతీయ తనిఖీ దళం (ఎన్ఐఏ) అదనపు అభియోగపత్రాన్ని న్యాయస్థానంలో దాఖలు చేసింది. ఆ కుట్ర కేసులో మహ్మద్ షరీఖ్ (25), మాజ్ మునీర్ అహ్మద్ (23), సయ్యద్ యాసిన్ (22), రీషాన్ తాజుద్దీన్ షేక్ (22), హుజైర్ ఫర్హాన్ బేగ్ (22), మాజిన్ అబ్దుల్ రెహమాన్ (22), కేఏ నదీం అహ్మద్ (22) జబీవుల్లా (32), ఎన్.నదీమ్ ఫాజిల్ (27) అనే వ్యక్తులను నిందితులుగా గుర్తించారు. రీషాన్ తాజుద్దీన్ షేక్, మాజిన్ అబ్దుల్ రెహమాన్, కేఏ నదీం అహ్మద్ అనే వారు మెకానికల్, ఎలక్ట్రానిక్ ఇంజినీరింగ్ పూర్తి చేయగా మరో ఇద్దరికి సాంకేతిక విద్యానేపథ్యం ఉందని గుర్తించారు. దాన్ని ఉపయోగించుకుని రోబోట్లు, డ్రోన్ల సాయంతో దాడులకు ప్రణాళికలను రూపొందించారని ఎన్ఐఏ తన అదనపు అభియోగపత్రంలో పేర్కొంది. భద్రా నదీ తీరంలో తాము తయారు చేసిన బాంబును పేల్చారని ఇప్పటికే ఒక అభియోగపత్రంలో ఎన్ఐఏ పేర్కొంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అంతర్గత నివేదికలతో ఆశల మేడలు.. భాజపా, కాంగ్రెస్ శిబిరాల్లో ఒకే ధీమా
[ 17-05-2024]
లోక్సభ ఎన్నికల ఫలితాల కోసం ఎదురుచూస్తున్న వేళ కాంగ్రెస్, భాజపాలకు ఆయా పార్టీల అంతర్గత నివేదికలు ఆశలు రేకెత్తిస్తున్నాయి. రెండు విడతల ఎన్నికల్లో రెండు పార్టీల గెలుపోటములు వారి నాయకత్వాలకు పరీక్ష కానున్నాయి. -
వానలు.. చుట్టుముడుతున్నాయ్
[ 17-05-2024]
రాష్ట్ర వ్యాప్తంగా శుక్రవారం నుంచి 21వ తేదీ వరకు జోరుగా వానలు కురుస్తాయని సంబంధిత అధికారులు వెల్లడించారు. -
జన్మదిన వేడుకలకు దేవేగౌడ దూరం
[ 17-05-2024]
మాజీ ప్రధానమంత్రి హెచ్.డి.దేవేగౌడ కొన్ని కారణాల వల్ల తన పుట్టిన రోజు వేడుకలకు ఈసారి స్వప్తి పలికారు. అన్నీ అనుకున్నట్లు జరిగి ఉంటే.. -
నేటి వరకు రేవణ్ణకు జామీను
[ 17-05-2024]
ఒక మహిళను అపహరించిన ఆరోపణలకు సంబంధించిన కేసులో జామీను పొందిన మాజీ మంత్రి హెచ్డీ రేవణ్ణకు మరో కేసులోనూ జామీను లభించింది. -
తీవ్రవాదులకు సహకరిస్తున్న యువకుడికి కటకటాలు
[ 17-05-2024]
తీవ్రవాదుల అకృత్యాలు, పేలుళ్లకు సహకారాన్ని అందిస్తున్న ఆరోపణలపై నూరుద్దీన్ అలియాస్ రఫి అనే యువకుడిని జాతీయ భద్రత దళం అధికారులు మైసూరులో బుధవారం రాత్రి అరెస్టు చేశారు. -
పూర్తిగా క్షీణించిన శాంతిభద్రతలు
[ 17-05-2024]
కర్ణాటకలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయని మాజీ ఉప ముఖ్యమంత్రి డాక్టర్ అశ్వత్థనారాయణ ఆరోపించారు. హత్యలు, అత్యాచారాలు, దోపిడీల సంఖ్య ఎక్కువైనట్లు ఆందోళన వ్యక్తం చేశారు. -
చెరువుగట్టు నుంచి కిందపడిన బైకు
[ 17-05-2024]
ముగ్గురు వ్యక్తులు ప్రయాణిస్తున్న ద్విచక్ర వాహనం అదుపుతప్పి చెరువు గట్టుపై నుంచి చెరువులో పడిన ఘటనలో నాగరాజ(27), అడివెప్ప(25)లు తీవ్ర గాయాలతో ప్రమాద స్థలంలో మృతిచెందగా చోదకుడు మడివాళర బసవరాజకి స్పల్ప గాయాలయ్యాయి. -
వంతెనను ఢీకొని కంటెయినర్కు మంటలు
[ 17-05-2024]
చోదకుడి అదుపు తప్పిన కంటెయినర్ రహదారిలోని వంతెనను ఢీకొని బోల్తాపడింది. ఈ ఘటనలో కంటెయినర్లో మంటలు వ్యాపించి సగం కాలిపోయింది. -
నలుగురు బాలలు ఈతకు వెళ్లి నీటిపాలు
[ 17-05-2024]
పాఠశాలలకు సెలవులు ఉండడంతో ఈత కొట్టేందుకు చెరువు వద్దకు వెళ్లిన ఆ నలుగురు బాలురు నీట మునిగి మృతి చెందిన ఘటన హాసన జిల్లా ఆలూరు తాలూకా ముత్తిగె గ్రామంలో గురువారం విషాదం నింపింది.
తాజా వార్తలు (Latest News)
-
టిష్యూ పేపర్పై ‘బాంబ్’ నోట్.. విమానంలో కలకలం
-
భారత్కు ఉపన్యాసాలివ్వొద్దు..: భారతీయ-అమెరికన్ చట్టసభ్యులు
-
ఇష్టారాజ్యంగా ప్రైవేటు ఆస్తుల స్వాధీనం చెల్లదు: సుప్రీంకోర్టు
-
అంతర్గత నివేదికలతో ఆశల మేడలు.. భాజపా, కాంగ్రెస్ శిబిరాల్లో ఒకే ధీమా
-
తల్లి నుంచే కుమారుడికి ‘టీఈఎక్స్13బి’.. ఆ జన్యువు లోపిస్తే పురుషుల్లో సంతానలేమి
-
పిన్నెల్లి సోదరులను జైలుకు పంపాలి.. ఘర్షణలకు వారే కారణం: మాజీ మంత్రి నక్కా ఆనందబాబు