ఛత్తీస్గఢ్ బంద్ నేపథ్యంలో మావోయిస్టుల దుశ్చర్య
బూటకపు ఎన్కౌంటర్లను నిరసిస్తూ ఛత్తీస్గఢ్ బంద్కు మావోయిస్టులు పిలుపునిచ్చారు.
చర్ల: బూటకపు ఎన్కౌంటర్లను నిరసిస్తూ ఆదివారం సరిహద్దు ఛత్తీస్గఢ్ బంద్కు మావోయిస్టులు పిలుపునిచ్చారు. చర్ల మండలం పూసుగుప్ప వద్ధిపేట మధ్యలో రొటీంత వాగు వద్ద చెట్లు నరికివేశారు. బంద్ను విజయవంతం చేయాలని కరపత్రాలు చెట్లకు అతికించారు. వంతెన కింద మంటలు పెట్టడంతో వంతెన బీటలువారింది. వంతెనకు ఇరువైపులా చెట్లు నరకడంతో రోడ్డుకు అడ్డంగా చెట్లు, విద్యుత్ స్తంభాలు పడిపోయాయి. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మావోయిస్టులు ఎక్కడైనా మందుపాతరలు పెట్టారన్న అనుమానాలతో బాంబు స్క్వాడ్ బృందాలతో తనిఖీలు చేపట్టారు. రాకపోకల పునరుద్ధరణకు చర్యలు చేపట్టారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వర్షాలు సమృద్ధిగా కురవాలని గ్రామదేవతలకు జలాభిషేకం
[ 17-06-2024]
వర్షాలు సమృద్ధిగా కురిసి పంటలు పండాలని మండల పరిధిలోని తాళ్ల గూడెం గ్రామంలోని రైతులు గ్రామ దేవతలు బొడ్రాయి, ముత్యాలమ్మకు జలాభిషేకాలు నిర్వహించారు. -
లబ్దిదారులకు కల్యాణ లక్ష్మి చెక్కులు అందజేత
[ 17-06-2024]
చింతకాని రైతు వేదిక వద్ద కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను ఎంపీపీ కోపూరి పూర్ణయ్య సోమవారం లబ్ధిదారులకు అందజేశారు. -
పూర్వ విద్యార్థుల ఆర్థిక సహాయం
[ 17-06-2024]
ముచ్చర్ల - జాస్తిపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన విద్యార్థికి తోటి మిత్రులు ఆర్థిక సాయం అందించారు. -
ఖమ్మం నగరంలో ముస్లింల ప్రార్థనలు
[ 17-06-2024]
బక్రీద్ సందర్భంగా ఖమ్మం నగరంలోని గొల్లగూడెం ఈద్గా మైదానంలో ముస్లిం సోదరులు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. -
పలు మసీదుల్లో ముస్లింల ప్రత్యేక ప్రార్థనలు
[ 17-06-2024]
బక్రీద్ను పురస్కరించుకుని పలు మసీదుల్లో ముస్లింలు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. -
సిక్కా గ్యాంగ్?
[ 17-06-2024]
ఉమ్మడి ఖమ్మం జిల్లా మీదుగా సుదీర్ఘ రైలుమార్గం వెళ్తోంది. అన్ని రాష్ట్రాల ప్రయాణికులు దేశ నలుమూలలకు రాకపోకలు సాగిస్తుంటారు. నిత్యం పదుల సంఖ్యలో రైళ్లు పరుగెడుతుంటాయి. -
ప్లాస్టిక్ ఉపద్రవం!
[ 17-06-2024]
కిలో కూరగాయలు కొన్నా.. డజను అరటి పండ్లు తీసుకున్నా.. కిరాణా దుకాణంలో సరకులు తెచ్చుకునేందుకు వెళ్లినా ఇంటికి తిరిగొచ్చేది మాత్రం ప్లాస్టిక్ సంచులతోనే. -
పాఠశాలల పర్యవేక్షణ ఎలా?
[ 17-06-2024]
జిల్లాలో ప్రభుత్వ పాఠశాలలను పర్యవేక్షించే బాధ్యుల కొరత వేధిస్తోంది. పూర్తిస్థాయిలో మండల విద్యాశాఖ అధికారులు లేకపోవటంతో కొందరు ఉపాధ్యాయులు విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తున్నారన్న ఆరోపణలున్నాయి. -
రైలు ప్రయాణం మరింత సులభం
[ 17-06-2024]
రైలులోని సాధారణ (జనరల్) బోగిల్లో టిక్కెట్ తీసుకోవడం కష్టసాధ్యంగా ఉండేది. సికింద్రాబాద్, విజయవాడ, కాజీపేట్ వంటి పెద్ద స్టేషన్లలో పెద్దసంఖ్యలో ప్రయాణికులు ఉంటారు. -
అంటుమామిడి చిరునామా లోక్యాతండా
[ 17-06-2024]
కూసుమంచి మండలంలోని లోక్యాతండా పేరు వినగానే అంటుమామిడి మొక్కల ఉత్పత్తి గుర్తొస్తుంది.. సుమారు 30 మంది యువ రైతులు ఏళ్లుగా ఈ మొక్కలను తెలుగు రాష్ట్రాల్లో వివిధ ప్రాంతాలకు సరఫరా చేస్తున్నారు. -
కొత్తగూడెం కలెక్టర్ ఔదార్యం
[ 17-06-2024]
రోడ్డు ప్రమాదంలో గాయపడినవారిని తన వాహనంలో ఆసుపత్రికి తరలించి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జితేష్ వి.పాటిల్ ఔదార్యం చాటుకున్నారు. -
నేడు, రేపు సింగరేణిలో మెడికల్ బోర్డు
[ 17-06-2024]
సింగరేణిలో ‘మెడికల్ బోర్డు’ను సోమ, మంగళవారాల్లో కొత్తగూడెంలోని ఆ సంస్థ ప్రధాన వైద్యశాలలో నిర్వహిస్తున్నారు. బోర్డు నిర్వహణలో అక్రమాలు జరుగుతున్నాయని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. -
మనవరాలి మరణం తట్టుకోలేక నానమ్మ మృతి
[ 17-06-2024]
చిన్నతనం నుంచి అల్లారు ముద్దుగా పెంచుకున్న గారాలపట్టి, తన మనవరాలి మరణాన్ని తట్టుకోలేక పోయింది. పాప స్మృతులనే నాలుగు రోజుల నుంచి తలుచూకుంటూ అన్నపానీయాలు మాని ఏడ్చింది. -
మైనర్ల డ్రైవింగ్.. 50 వాహనాలు స్వాధీనం
[ 17-06-2024]
రోడ్డు ప్రమాదాల నేపథ్యంలో మైనర్ల డ్రైవింగ్పై దృష్టిపెట్టినట్లు ఖమ్మం ట్రాఫిక్ ఏసీపీ శ్రీనివాసులు తెలిపారు. సీపీ సునీల్దత్ ఆదేశాలతో నగరంలో విస్తృత తనిఖీలు నిర్వహించినట్లు చెప్పారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
హామీ మేరకు 25 వేల టీచర్ పోస్టులు భర్తీ చేయాలి: హరీశ్రావు
-
నేను, సమైరా.. అతడి నుంచే క్రమశిక్షణ నేర్చుకుంటున్నాం: శుభ్మన్ గిల్
-
అభిమాని సూసైడ్.. అలా ఎందుకు చేస్తారో అర్థం కావట్లేదన్న సోనాలి
-
ఫిలిప్పీన్స్ నౌకను ఢీకొన్న చైనా కోస్ట్గార్డ్ ఓడ..!
-
అప్పుడు టెస్లా కార్లనూ హ్యాక్ చేయొచ్చేమో: మస్క్కు రాజీవ్ చంద్రశేఖర్ కౌంటర్
-
11 మంది ఆటను నేను ఆడలేను కదా.. టీమ్గా విఫలమయ్యాం: బాబర్ అజామ్