బంగారు కవచాల అలంకారంలో సీతారామ దర్శనం
భద్రాచలం రామాలయంలో స్వామివారు శుక్రవారం బంగారు కవచాల అలంకారంలో దర్శనమిచ్చారు. వైష్ణవ సంప్రదాయం ప్రకారం ప్రవర పఠించి కన్యాదానం నిర్వహించారు.
రూ.50 వేల విరాళం అందిస్తున్న దాతలు
భద్రాచలం, న్యూస్టుడే: భద్రాచలం రామాలయంలో స్వామివారు శుక్రవారం బంగారు కవచాల అలంకారంలో దర్శనమిచ్చారు. వైష్ణవ సంప్రదాయం ప్రకారం ప్రవర పఠించి కన్యాదానం నిర్వహించారు. సీతమ్మకు యోక్త్రధారణ రామయ్యకు యజ్ఞోపవీత ధారణ చేశారు. మాంగళ్యధారణ తలంబ్రాల వేడుక కొనసాగించారు. రాజాధిరాజైన శ్రీరామరాజుకు దర్బారుసేవ వైభవంగా సాగింది. లెబనాన్లో ఉంటున్న సురేంద్రశర్మ రూ.51,116 విరాళాన్ని అన్నదానం నిమిత్తం అందించారు. ఈ మొత్తాన్ని ఆలయ ఇన్స్పెక్టర్ రాంరెడ్డి చేతుల మీదుగా దేవస్థానం ఖాతాకు జమ చేశారు. సహస్ర కలశాభిషేకానికి అంకురార్పణ నిర్వహించారు. గోదావరి నుంచి పవిత్ర జలాన్ని తీర్థ బిందెలో ఆలయానికి తీసుకొచ్చి ఈ వేడుకను ఆరంభించారు. నేడు కలశ ఆవాహన చేసి రేపు కలశాభిషేకం నిర్వహించనున్నారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
World News
African:ఆఫ్రికాలో కొత్త వైరస్.. ముక్కు నుంచి రక్తస్రావమైన 24 గంటల్లోనే ముగ్గురి మృతి
-
India News
Rajasthan: ‘గహ్లోత్జీ వారి మొర ఆలకించండి’.. ప్రైవేట్ వైద్యులకు సచిన్ పైలట్ మద్దతు!
-
Sports News
IND vs PAK: వన్డే ప్రపంచ కప్ 2023.. భారత్లో ఆడేది లేదన్న పాక్.. తటస్థ వేదికల్లోనే నిర్వహించాలట!
-
Crime News
Robbery: సినిమాలో చూసి.. రూ.47 లక్షలు కాజేసి..!
-
Movies News
Rana Naidu: ‘రానా నాయుడు’.. తెలుగు ఆడియో డిలీట్.. కారణమదేనా?
-
Politics News
BJP vs Congress: ‘రాహుల్జీ మీకు ధన్యవాదాలు’.. జర్మనీపై దిగ్విజయ్ ట్వీట్కు భాజపా కౌంటర్!