logo

రామలింగేశ్వరస్వామి మండపానికి రూ.5 లక్షల వితరణ

పెద్దమునగాల మధ్యనున్న రామలింగేశ్వర స్వామి ఆలయ కల్యాణ మండప నిర్మాణానికి పెద్దమునగాలకు చెందిన నల్లమోతు పెద్ద నరసింహారావు, సక్కుబాయి దంపతులు రూ.5 లక్షలు వితరణగా గురువారం అందించారు.

Published : 02 Jun 2023 04:08 IST

దాత నరసింహారావును సన్మానిస్తున్న ఆలయ కమిటీ, స్థానికులు

కొణిజర్ల, న్యూస్‌టుడే: రెడ్డిగూడెం, పెద్దమునగాల మధ్యనున్న రామలింగేశ్వర స్వామి ఆలయ కల్యాణ మండప నిర్మాణానికి పెద్దమునగాలకు చెందిన నల్లమోతు పెద్ద నరసింహారావు, సక్కుబాయి దంపతులు రూ.5 లక్షలు వితరణగా గురువారం అందించారు. మండపానికి అయ్యే పూర్తి ఖర్చు భరిస్తామని ముందుకు వచ్చారు. ఈ సందర్భంగా దాతను ఆలయ కమిటీ అధ్యక్షుడు, కమిటీ సభ్యులు, స్థానికులు శాలువాతో సన్మానించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని