ఈ పండ్లు..పోషకాలు మెండు
వేసవిలో కేవలం నీరు తాగడం వల్ల శరీరానికి కావాల్సిన పోషకాలు అందవు. కొన్ని పండ్లు తీసుకోవడం వల్ల నీటితోపాటు ఇతర పోషకాలు అందుతాయి. శరీరం డీహైడ్రేట్ కాకుండా చూసుకోవచ్చని వైద్య నిపుణులు చెబుతున్నారు.
వేసవిలో కేవలం నీరు తాగడం వల్ల శరీరానికి కావాల్సిన పోషకాలు అందవు. కొన్ని పండ్లు తీసుకోవడం వల్ల నీటితోపాటు ఇతర పోషకాలు అందుతాయి. శరీరం డీహైడ్రేట్ కాకుండా చూసుకోవచ్చని వైద్య నిపుణులు చెబుతున్నారు.
పుచ్చకాయ: ఇందులో ఉండే విటమిన్ సి, ఏ, బీ6 జీవక్రియలో కీలకం. ఎండలో బాగా తిరిగి దాహం వేసినప్పుడు నీళ్లకు బదులు పుచ్చకాయ ముక్కలు తింటే శరీరంలో నీటి శాతాన్ని తగ్గకుండా చూస్తుంది. వడదెబ్బ తగలకుండా కాపాడుతుంది.
తాటిముంజలు: అధిక ఉష్ణోగ్రతల నుంచి శరీరాన్ని చల్లబరుస్తాయి. తాటి ముంజల్లో ఉండే కాల్షియం, ఐరన్, జింక్, రాగి, మెగ్నీషియం, సెలీనియం తదితర సూక్ష్మ పోషకాలు శరీరంలో ఉండే నీటి శాతం తగ్గకుండా చూస్తాయి.
దానిమ్మ: ఐరన్ అధికంగా ఉండే దానిమ్మ దేహంలో నీటిని స్థిరంగా ఉంచడంలో సహాయపడుతుంది. మలబద్ధకం, కడుపు నొప్పి, జీర్ సమస్యలను నయం చేస్తుంది.
ద్రాక్ష: ఇందులో ఎక్కువ శాతం పొటాషియం ఉండటం వల్ల దీన్ని తీసుకుంటే వడదెబ్బ బారిన పడకుండా ఉంటారు.
కీర దోస: రోజూ ఒక కీరదోస తినడం వల్ల శరీరంలో నీటి శాతం తగ్గకుండా చూసుకోవచ్చు. మధుమేహం ఉన్న వాళ్లు తింటే షుగర్ స్థాయులు సమతుల్యంగా ఉంటాయి. రోగనిరోధక వ్యవస్థను కాపాడుతుంది.
నీటి శాతం ఎక్కువ ఉండే కూరలు: పండ్లే కాకుండా నీటి శాతం ఎక్కువగా ఉండే దోస, బీర లాంటి కూరగాయలతోపాటు కొత్తిమీర, పుదీనా ఆకులతో చేసిన చట్నీలు ఇతర ఆకుకూరలు తీసుకోవడం ఆరోగ్యానికి మేలు చేస్తుంది. వీటిలో ఉండే విటమిన్లు, మినరల్స్ వడదెబ్బ నుంచి రక్షిస్తాయి.
ఈనాడు, హైదరాబాద్
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మిషన్ భగీరథ పైప్లైన్ లీక్.. నీరు వృథా
[ 03-05-2024]
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు పట్టణం కోర్ట్ ఏరియాలో మిషన్ భగీరథ పైప్ లైన్ లీకైంది. దీంతో భారీగా వరద స్థానిక నివాసాల వద్దకు చేరుకుంది. -
కొనసాగుతున్న హోమ్ ఓటింగ్
[ 03-05-2024]
ప్రజాస్వామ్యంలో ఓటు విలువ ఎనలేనిది. ఓటు హక్కు పొందడమే కాకుండా వినియోగించుకోవడమూ అత్యంత ప్రధానం. వయోభారం, అంగవైకల్యంతో ఉన్న వారు కొందరు ఓటు హక్కును ఉపయోగించుకోలేక పోతున్నారు. -
గతి తప్పిన గణితం... వికసించని విజ్ఞానం
[ 03-05-2024]
పదోతరగతి ఫలితాల్లో గతంతో పోలిస్తే రాష్ట్రంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు మెరుగైన స్థానం దక్కింది. అయితే ఆశించిన స్థాయిలో ఉత్తీర్ణులు కాలేదు. -
రాష్ట్ర సమగ్రాభివృద్ధికి కాంగ్రెస్ను గెలిపించండి: మంత్రులు
[ 03-05-2024]
రాష్ట్ర సమగ్రాభివృద్ధి కోసం లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ను గెలిపించాలని మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి కోరారు. -
ఎగువ, దిగువ సభల్లో ప్రాతినిధ్యం
[ 03-05-2024]
భారత పార్లమెంట్లోని ఎగువ, దిగువ సభల్లో (లోక్సభ, రాజ్యసభ) సభ్యులుగా ఎన్నికైనవారు దేశంలో కొద్దిమంది మాత్రమే ఉన్నారు. -
సహజీవనం చేస్తున్న వ్యక్తిని హత్య చేసిన మహిళ
[ 03-05-2024]
తనతో సహజీవనం చేస్తున్న వ్యక్తిని ఓ మహిళ హత్య చేసింది. భద్రాద్రి జిల్లా ఇల్లెందు మండలం సుదిమళ్ల పంచాయతీలో చోటుచేసుకున్న ఈ ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. -
సౌరమే సౌభాగ్యం
[ 03-05-2024]
ప్రపంచానికి వెలుగునిచ్చే సూర్యుడు మానవాళికి జీవనాధారం.. వెలుగు లేకపోతే మనుగడ లేదు. అలాంటి సూర్యుడికి ఒకరోజు ఉంది. అపరిమితమైన సౌరశక్తిని ఒడిసిపడితే సంప్రదాయ ఇంధన వనరులను తరిగిపోకుండా కాపాడుకోవచ్చు. -
పట్టభద్రులూ ఓటుకు పోటెత్తాలి
[ 03-05-2024]
ఉమ్మడి ఖమ్మం, నల్గొండ, వరంగల్ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక నోటిఫికేషన్ గురువారం వెలువడింది. 2021లో జరిగిన ఎన్నికలో ఎమ్మెల్సీగా పల్లా రాజేశ్వర్రెడ్డి ఎన్నికయ్యారు. -
భానుడి భగభగలతో రెడ్ అలర్ట్
[ 03-05-2024]
జిల్లాలో ఎండల తీవ్రత అత్యధికంగా ఉన్నందున రెడ్ అలర్ట్ (అత్యంత ప్రమాదకర స్థాయి)ను ప్రకటించినట్లు జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ జేవీఎల్ శిరీష గురువారం తెలిపారు. -
‘ఎర్లీబర్డ్’ రాబడి రూ.15.15 కోట్లు
[ 03-05-2024]
ఐదు శాతం రాయితీతో ఆస్తిపన్ను చెల్లింపునకు పురపాలక శాఖ అవకాశం కల్పించిన నేపథ్యంలో ఉభయ జిల్లాల్లోని నగర, పురపాలికల్లో ప్రజల నుంచి మంచి స్పందన లభించింది -
హామీల అమలులో కాంగ్రెస్ విఫలం: నామా
[ 03-05-2024]
మహాలక్ష్మి పథకం అమలు కోసం మహిళామణులు ప్రభుత్వాన్ని నిలదీయాలని ఖమ్మం లోక్సభ స్థానం భారాస అభ్యర్థి నామా నాగేశ్వరరావు పిలుపునిచ్చారు. -
రఘురాంరెడ్డి గెలుపు చారిత్రక అవసరం: మంత్రి తుమ్మల
[ 03-05-2024]
ఖమ్మం లోక్సభ స్థానం కాంగ్రెస్ అభ్యర్థి రఘురాంరెడ్డి మెజార్టీ చరిత్రలో నిలిచిపోవాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
చెలరేగిన స్టార్క్.. ముంబయిపై కోల్కతా విజయం
-
119 కోట్లకు టెలికాం సబ్స్క్రైబర్లు.. జియోకు ఎంతమందంటే?
-
రజనీకాంత్- అమితాబ్ ఆలింగనం.. ఫొటోలు వైరల్
-
పాలస్తీనా మద్దతుదారులకు హిమ్స్ సంస్థ సీఈఓ గుడ్న్యూస్
-
3 నెలల్లో 2 కోట్ల ఖాతాలపై వాట్సప్ నిషేధం
-
ఘట్కేసర్లో దారుణం.. ఆస్తికోసం భర్తను గొలుసులతో బంధించి చిత్రహింసలు