నాణ్యమైన విద్యఅందించేందుకు కృషి
ఆర్యూ పరిధిలో ఉన్న అనుబంధ విద్యాసంస్థల్లో నాణ్యమైన విద్య అందించేందుకు కృషి చేస్తున్నట్లు ఉపకులపతి ఆచార్య ఎ.ఆనందరావు పేర్కొన్నారు. ఆర్యూలోని కాన్ఫరెన్సు హాల్లో అనుబంధ కళాశాలల ప్రిన్సిపళ్లతో బుధవారం సమావేశం నిర్వహించారు.
సమావేశంలో పాల్గొన్న ప్రిన్సిపళ్లు
కర్నూలు(నగరపాలక సంస్థ), న్యూస్టుడే: ఆర్యూ పరిధిలో ఉన్న అనుబంధ విద్యాసంస్థల్లో నాణ్యమైన విద్య అందించేందుకు కృషి చేస్తున్నట్లు ఉపకులపతి ఆచార్య ఎ.ఆనందరావు పేర్కొన్నారు. ఆర్యూలోని కాన్ఫరెన్సు హాల్లో అనుబంధ కళాశాలల ప్రిన్సిపళ్లతో బుధవారం సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ ఉన్నత విద్యాశాఖ సూచనలను పాటించాలన్నారు. బీఎడ్ కళాశాలల్లో చదువుతున్న విద్యార్థులకు తప్పకుండా బ్లాక్టీచింగ్ చేయించాలన్నారు. కార్యక్రమంలో వర్సిటీ రెక్టార్ ఆచార్య సంజీవరావు, రిజిస్ట్రార్ ఆచార్య మధుసూదనవర్మ, సీడీసీ డీన్ సుందరానంద, అకాడమిక్ డీన్ ఆచార్య నాయక్, కళాశాలల ప్రిన్సిపళ్లు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (27/04/24)
-
విరాట్ - హార్దిక్కు నో ఛాన్స్.. ఈ లఖ్నవూ స్టార్కు ప్లేస్: భారత మాజీ క్రికెటర్
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!
-
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?
-
‘పుష్ప’ కేశవ రోల్కు సుహాస్ని అనుకున్నాం.. కానీ!: సుకుమార్