logo

యుగ పురుషుడికి శత వందనాలు

జిల్లావ్యాప్తంగా ఎన్టీఆర్‌ శత జయంతి వేడుకలను ఆదివారం ఘనంగా నిర్వహించారు. పలు ప్రాంతాల్లో ఆయన విగ్రహాలు, చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు.

Published : 29 May 2023 03:44 IST

డోన్‌లోని పార్టీ కార్యాలయంలో ఎన్టీఆర్‌ విగ్రహానికి నివాళులర్పిస్తున్న తెదేపా నాయకులు, కార్యకర్తలు

జిల్లావ్యాప్తంగా ఎన్టీఆర్‌ శత జయంతి వేడుకలను ఆదివారం ఘనంగా నిర్వహించారు. పలు ప్రాంతాల్లో ఆయన విగ్రహాలు, చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. తెదేపా నాయకుల ఆధ్వర్యంలో ర్యాలీలు జరిపారు. సేవా కార్యక్రమాలు నిర్వహించారు. నాయకులు మాట్లాడుతూ పేదల పక్షపాతి ఎన్టీఆర్‌ అని చెప్పారు. రానున్న ఎన్నికల్లో తెదేపా విజయం తథ్యమని పేర్కొన్నారు.

న్యూస్‌టుడే, నంద్యాల బృందం

ఆత్మకూరు పట్టణంలో..

 

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని