logo

బ్యాలెట్‌ పేపర్ల ప్రింటింగ్‌ ప్రక్రియను పరిశీలించిన కలెక్టర్‌

సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో అధికార యంత్రాంగం ముమ్మర ఏర్పాట్లు చేస్తోంది.

Published : 02 May 2024 12:54 IST

కర్నూలు : సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో అధికార యంత్రాంగం ముమ్మర ఏర్పాట్లు చేస్తోంది. సాధారణ  ఎన్నికలకు సంబంధించి  కర్నూలులోని ఎన్‌ఆర్‌ పేటలోని ప్రభుత్వ ప్రాంతీయ ముద్రణ కార్యాలయంలో  బ్యాలెట్ పేపర్ల ప్రింటింగ్ ప్రక్రియను జిల్లా ఎన్నికల అధికారి,  కలెక్టర్ డా జి.సృజన..  నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి భార్గవ్‌ తేజతో కలిసి పరిశీలించారు. ప్రింటింగ్‌కు సంబంధించిన వివరాలను సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని