logo

విపణి వేదికపై విఫల పాలన

అన్నదాతకు అండగా నిలిచి వారికి.. వారికి ఆర్థిక చేయూత ఇచ్చేందుకు మార్కెట్‌ యార్డులు ఏర్పాటు చేశారు. యార్డుల్లో చేపట్టిన పనులు అసంపూర్తిగానే మిగిలిపోయాయి.

Published : 03 May 2024 04:20 IST

ఈనాడు, కర్నూలు

అన్నదాతకు అండగా నిలిచి వారికి.. వారికి ఆర్థిక చేయూత ఇచ్చేందుకు మార్కెట్‌ యార్డులు ఏర్పాటు చేశారు. యార్డుల్లో చేపట్టిన పనులు అసంపూర్తిగానే మిగిలిపోయాయి. అన్నదాతల ఆకలి తీర్చాలనే ఉద్దేశంతో చేపట్టిన భోజన వసతి భవనాలు సైతం నిర్మించలేకపోతున్నారు. అన్నీ సిద్ధంగా ఉన్నచోట నిర్వహణలోకి తేవడం లేదు. దీనికి తోడు గోదాములను సైతం అసంపూర్తిగానే వదిలేశారు. ఇదీ ఉమ్మడి కర్నూలు జిల్లాలోని మార్కెట్‌ యార్డుల దుస్థితి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని