logo

బీచుపల్లిలో భాజపా ఎంపీ అభ్యర్థి ప్రత్యేక పూజలు

ఇటిక్యాల మండలం బీచుపల్లిలో కొలువుదీరిన ప్రసిద్ధ ఆంజనేయ స్వామి ఆలయంలో భాజపా ఎంపీ అభ్యర్థి భారత్ ప్రసాద్ ప్రత్యేక పూజలు నిర్వహించారు.

Updated : 30 Apr 2024 13:33 IST

రాజోలి: ఇటిక్యాల మండలం బీచుపల్లిలో కొలువుదీరిన ప్రసిద్ధ ఆంజనేయ స్వామి ఆలయంలో భాజపా ఎంపీ అభ్యర్థి భారత్ ప్రసాద్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. పార్లమెంట్ ఎన్నికల విజయసంకల్ప యాత్రలో భాగంగా స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు వారికి స్వాగతం పలికారు. నాలుగు మండలాల్లో శృతిహా సంకల్పయాత్ర చేపడుతున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో భాజపా జిల్లా అధ్యక్షులు రామచంద్ర రెడ్డి, అయ్యగారి ప్రభాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు