logo

జూదరుల స్థావరంపై పోలీసుల దాడి

రంగారెడ్డి జిల్లా కడ్తాల్ మండలం మైసిగండిలోని జూదరుల స్థావరంపై పోలీసులు దాడి చేశారు.

Published : 07 May 2024 21:17 IST

వెల్దండ రూరల్: రంగారెడ్డి జిల్లా కడ్తాల్ మండలం మైసిగండిలోని జూదరుల స్థావరంపై పోలీసులు దాడి చేశారు. ఈ దాడిలో రూ. 1.2 లక్షల నగదు, 14 సెల్ ఫోన్లు, 3 కార్లు, ఒక్క బైక్ సీజ్ చేసినట్లు పోలీసులు తెలిపారు. 14 మందిపై కేసు నమోదు చేసినట్లు కడ్తాల్ పోలీసులు తెలిపారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని