భాజపాలో పలువురి చేరిక
రాజోలు మండలం చిన్నదానవాడ గ్రామంలో మాజీ ఎమ్మెల్యే రావుల రవీంద్రనాథ్ రెడ్డి భాజపా తరపున ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
రాజోలి: రాజోలు మండలం చిన్నదానవాడ గ్రామంలో మాజీ ఎమ్మెల్యే రావుల రవీంద్రనాథ్ రెడ్డి భాజపా తరపున ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి వెళ్లి ప్రధాని మోదీ పదేళ్ల కాలంలో అమలు చేసిన సంక్షేమ పథకాలను వివరిస్తూ మూడోసారి ఓటు వేయాలని అభ్యర్థించారు. ఈ సందర్భంగా గ్రామానికి చెందిన మాజీ సర్పంచులు నారాయణతో పాటు మరో 25 మంది పార్టీలో చేరగా వారికి కండువా వేసి ఆయన పార్టీలోకి ఆహ్వానించారు. కార్యక్రమంలో మండల అధ్యక్షుడు సంజీవరెడ్డి, నాయకులు శివారెడ్డి, అక్కల రమాదేవి, స్వప్న, మండలం కార్యవర్గ సభ్యులు, బూతు స్థాయి నాయకులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (20/05/24)
-
నిద్ర చెడగొట్టొదంటున్న దివి.. చిరునవ్వుతో ఫరియా.. మీనాక్షి కొత్త లుక్!
-
‘బ్లూ ఆరిజిన్’ ప్రయోగం విజయవంతం.. అంతరిక్షయానం చేసిన తొలి తెలుగు వ్యక్తి
-
కిల్లర్ టైగర్ కోసం 150 కెమెరాలతో నిఘా.. 36 గ్రామాల్లో రెడ్ అలర్ట్!
-
మీరు డౌన్లోడ్ చేసే యాప్స్ సురక్షితమైనవేనా? తెలుసుకోండిలా..
-
దాన్ని రికార్డు చేయొద్దని కోరినా.. ప్రసారం చేశారు: రోహిత్ మండిపాటు