logo

ఘనంగా బసవ జయంతి

జంగమ వీరశైవ సమాజం ఆధ్వర్యంలో శుక్రవారం మండల కేంద్రమైన రాజోలి గ్రామంలో బసవ జయంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.

Updated : 10 May 2024 15:22 IST

రాజోలి: జంగమ వీరశైవ సమాజం ఆధ్వర్యంలో శుక్రవారం మండల కేంద్రమైన రాజోలి గ్రామంలో బసవ జయంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. గ్రామంలోని తహసీల్దార్ కార్యాలయంలో అధికారికంగా నిర్వహించారు. ఈ వీరశైవుల కోసం బసవడు చేసిన సేవలను ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. కార్యక్రమంలో భాజపా మండల అధ్యక్షుడు సంజీవరెడ్డి, జంగమ సమాజానికి సంబంధించిన వారు బసవరాజు, వినోద్ , మంజునాథ,  అడవి స్వామి, మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు