కాంగ్రెస్ జన జాతర ర్యాలీని జయప్రదం చేయండి
పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా శనివారం ఏఐసీసీ కార్యదర్శి ర్యాలీని చేపట్టనున్నారు.
రాజోలి: పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా శనివారం ఏఐసీసీ కార్యదర్శి ర్యాలీని చేపట్టనున్నారు. అలంపూర్ మాజీ ఎమ్మెల్యే డాక్టర్ సంపత్ కుమార్ ఆధ్వర్యంలో చేపట్టనున్న జన జాతర ర్యాలీని జయప్రదం చేయాలని ఐజ పట్టణ కాంగ్రెస్ నాయకులు పిలుపునిచ్చారు. వారు పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించి మాట్లాడారు. అంబేద్కర్ చౌరస్తా నుంచి ఓల్డ్ బస్టాండు, పోలీస్ స్టేషన్, సంత బజార్, ఎస్సీ కాలనీ మీదుగా కొత్త బస్టాండ్ వరకు నిర్వహించనున్న భారీ ర్యాలీకి ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, ఎంపీ అభ్యర్థి మల్లు రవి, మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ హాజరుకానున్నారని తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (21/05/24)
-
సెక్స్ వర్కర్ నిర్లక్ష్యం.. హెచ్ఐవీ ఉన్నా 200 మందితో శృంగారం!
-
‘ఆర్సీబీ రూ.5 కోట్లు డ్రైనేజీలో వేసిందన్నారు.. వాట్సాప్ గ్రూప్ల్లోంచి బయటికి వచ్చాం’
-
అషు ‘సెక్సీ’ క్యాప్షన్.. రీతూ వర్మ ‘బ్లాక్ మ్యాజిక్’!
-
‘వారంలో 10 కేజీల గోధుమ పిండెలా తినాలి?’.. క్విక్ కామర్స్ సంస్థపై యూజర్ ఫైర్
-
వారి సంభాషణలు రికార్డు చేయలేదు.. రోహిత్ ఆరోపణలను ఖండించిన స్టార్స్పోర్ట్స్