logo

కాంగ్రెస్‌లో చేరిన ధరూర్ జడ్పీటీసీ

గద్వాల నియోజకవర్గం ధరూర్ మండల భారాస జడ్పీటీసీ పద్మ వేంకటేశ్వర రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరారు.

Published : 10 May 2024 19:59 IST

రాజోలి: గద్వాల నియోజకవర్గం ధరూర్ మండల భారాస జడ్పీటీసీ పద్మ వేంకటేశ్వర రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆమె శుక్రవారం నియోజకవర్గ ఇన్‌ఛార్జీ సరిత అధ్వర్యంలో మక్తల్ బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో  పార్టీ కండువా కప్పుకున్నారు. వీరితో పాటు నాయకులు శ్రీనివాస్ రెడ్డి, సుధాకర్ రెడ్డి, జాంపల్లి భరత్ తదితరులు కాంగ్రెస్‌లో చేరారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు