logo

వెంకటేశ్వరలో టీవీఎస్ ప్రాంగణ ఎంపికలు

కొడవలూరులోని వెంకటేశ్వర ఇంజనీరింగ్ కళాశాలలో గురువారం జరిగిన క్యాంపస్ ప్లేస్మెంట్‌లో  21 మంది ఎంపికయ్యారని  కళాశాల ఛైర్మన్ డాక్టర్ గుణశేఖర్ తెలిపారు.

Published : 25 Apr 2024 14:57 IST

కొడవలూరు: కొడవలూరులోని వెంకటేశ్వర ఇంజనీరింగ్ కళాశాలలో గురువారం జరిగిన క్యాంపస్ ప్లేస్మెంట్‌లో  21 మంది ఎంపికయ్యారని  కళాశాల ఛైర్మన్ డాక్టర్ గుణశేఖర్ తెలిపారు. గురువారం కళాశాలలో  అభినందన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఒక్కొక్కరికి రూ.2.1 లక్షల వార్షిక వేతనంతో ఉద్యోగాలకు ఎంపికయ్యారని తెలిపారు. టీవీఎస్ కంపెనీ , గుమ్మడిపూడి చెన్నై లో వీరికి ఉద్యోగాలు ఉంటాయన్నారు. ఈ కార్యక్రమంలో హెచ్ఆర్ ఆదినారాయణ, ప్రిన్సిపల్ అనిల్ కుమార్,  గిరి  తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని