logo

గిరిజన సమాఖ్య జిల్లా అధ్యక్షుడిగా రాజేశ్‌

అఖిల భారత గిరిజన సమాఖ్య కామారెడ్డి జిల్లా యూత్‌ అధ్యక్షుడిగా బీర్కూర్‌ తండాకు చెందిన బానోత్‌ రాజేశ్‌ను నియమించినట్లు జిల్లా ప్రధాన కార్యదర్శి కిరణ్‌ తెలిపారు. ఈ సందర్భంగా

Updated : 08 Aug 2022 20:23 IST

బీర్కూర్‌: అఖిల భారత గిరిజన సమాఖ్య కామారెడ్డి జిల్లా యూత్‌ అధ్యక్షుడిగా బీర్కూర్‌ తండాకు చెందిన బానోత్‌ రాజేశ్‌ను నియమించినట్లు జిల్లా ప్రధాన కార్యదర్శి కిరణ్‌ తెలిపారు. ఈ సందర్భంగా రాజేశ్ మాట్లాడుతూ.. గిరిజన యువత సమాఖ్య శ్రేయస్సుకు కృషి చేస్తానని తెలిపారు. నూతనంగా ఎన్నికైన రాజేశ్‌ను బీర్కూర్‌ తండావాసులు అభినందించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని