logo

గంజాయి రవాణా నేరంపై పోలీస్‌ కానిస్టేబుల్‌ అరెస్టు

మల్కాన్‌గిరి ఠాణా మర్కాపల్లి గ్రామంలో గంజాయి దొంగరవాణా అవుతున్న సమాచారంతో పోలీసులు దాడి చేసి శరత్‌ చంద్ర చలాణ్‌ అనే వ్యక్తిని అరెస్టు చేశారు.

Published : 21 Mar 2023 03:16 IST

మనోజ్‌ కుమార్‌

మల్కాన్‌గిరి, న్యూస్‌టుడే:  మల్కాన్‌గిరి ఠాణా మర్కాపల్లి గ్రామంలో గంజాయి దొంగరవాణా అవుతున్న సమాచారంతో పోలీసులు దాడి చేసి శరత్‌ చంద్ర చలాణ్‌ అనే వ్యక్తిని అరెస్టు చేశారు. విచారణ చేయగా గంజాయి రవాణాలో మల్కాన్‌గిరి పోలీస్‌ కానిస్టేబుల్‌ మనోజ్‌ కుమార్‌ ముదులి హస్తం ఉందని శరత్‌ చంద్ర చెప్పారు. దీంతో మల్కాన్‌గిరి ఠాణా అధికారి రిగాన్‌ కిండో మనోజ్‌ని అరెస్టు చేసి న్యాయస్థానానికి తరలించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు