గంజాయి రవాణా నేరంపై పోలీస్ కానిస్టేబుల్ అరెస్టు
మల్కాన్గిరి ఠాణా మర్కాపల్లి గ్రామంలో గంజాయి దొంగరవాణా అవుతున్న సమాచారంతో పోలీసులు దాడి చేసి శరత్ చంద్ర చలాణ్ అనే వ్యక్తిని అరెస్టు చేశారు.
మనోజ్ కుమార్
మల్కాన్గిరి, న్యూస్టుడే: మల్కాన్గిరి ఠాణా మర్కాపల్లి గ్రామంలో గంజాయి దొంగరవాణా అవుతున్న సమాచారంతో పోలీసులు దాడి చేసి శరత్ చంద్ర చలాణ్ అనే వ్యక్తిని అరెస్టు చేశారు. విచారణ చేయగా గంజాయి రవాణాలో మల్కాన్గిరి పోలీస్ కానిస్టేబుల్ మనోజ్ కుమార్ ముదులి హస్తం ఉందని శరత్ చంద్ర చెప్పారు. దీంతో మల్కాన్గిరి ఠాణా అధికారి రిగాన్ కిండో మనోజ్ని అరెస్టు చేసి న్యాయస్థానానికి తరలించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
విరాట్ - హార్దిక్కు నో ఛాన్స్.. ఈ లఖ్నవూ స్టార్కు ప్లేస్: భారత మాజీ క్రికెటర్
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!
-
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?
-
‘పుష్ప’ కేశవ రోల్కు సుహాస్ని అనుకున్నాం.. కానీ!: సుకుమార్
-
బైక్పై స్టంట్లు.. ‘స్పైడర్ మ్యాన్’ను అరెస్ట్ చేసిన పోలీసులు!