తొలి ఓటు అనుభూతి పొందండి
కొత్తగా ఓటు కార్డు పొందుతున్న యువ ఓటర్లు అందరూ మే 13న జరిగే ఎన్నికల్లో ఓటు వేసి తొలి ఓటు అనుభూతి పొందాలని జిల్లా పాలనాధికారి మనోజ్ సత్యవాన్ మహాజన్ అన్నారు.
ప్రచార పత్రాన్ని చూపుతున్న మనోజ్, నిహార్ తదితరులు
రాయగడ పట్టణం, న్యూస్టుడే: కొత్తగా ఓటు కార్డు పొందుతున్న యువ ఓటర్లు అందరూ మే 13న జరిగే ఎన్నికల్లో ఓటు వేసి తొలి ఓటు అనుభూతి పొందాలని జిల్లా పాలనాధికారి మనోజ్ సత్యవాన్ మహాజన్ అన్నారు. జిల్లా పరిషత్ కాన్ఫరెన్స్ హాలులో మంగళవారం నిర్వహించిన తొలి ఓటరు గుర్తింపు కార్డుల మంజూరు కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. కొత్త ఓటర్లంతా తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. జిల్లాలో 18 ఏళ్లు పూర్తి చేసుకొన్న 20091 మంది కొత్త ఓటర్లకు ఓటు కార్డులు పంపిణీ చేయనున్నట్లు కలెక్టర్ స్పష్టం చేశారు. ఈ సందర్భంగా దీనికి సంబంధించి ప్రచార పత్రాలను ఆయన విడుదల చేశారు. కార్యక్రమంలో జిల్లా పరిషత్ సీడీఈవో నిహార్ రంజన్ కొహర్, సబ్ కలెక్టర్ కల్యాణి సంఘమిత్ర దేవి తదితరులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
స్కూటీని ఢీకొన్న లారీ.. ఇద్దరు దుర్మరణం
[ 21-05-2024]
కటక్ సదర్ ఠాణా పరిధిలోని 16వ నెంబరు రహదారి బలికూడ జంక్షన్ వద్ద 10.30 గంటలకు స్కూటీలో వస్తున్న ఇద్దరు యువకుల్ని అతి వేగంగా వస్తున్న లారీ ఢీకొట్టింది. -
స్వల్ప ఘటనలు మినహా.. రెండో విడత ప్రశాంతం
[ 21-05-2024]
రాష్ట్రంలో సోమవారం రెండోవిడత పోలింగ్ స్వల్ప ఘటనలు మినహా ప్రశాంతంగా జరిగినట్లు ప్రధాన ఎన్నికల అధికారి నికుంజ బిహారీ ధొళొ భువనేశ్వర్లో విలేకరులకు చెప్పారు. -
మందకొడిగా ప్రారంభం... తర్వాత ఉత్సాహం
[ 21-05-2024]
గంజాం జిల్లాలో రెండోవిడత సోమవారం అస్కా లోక్సభ, ఎనిమిది అసెంబ్లీ సెగ్మెంట్లలో చెదురుమదురు ఘటనలు మినహా పోలింగు ప్రశాంతంగా జరిగింది. -
నవీన్ పాలన రాష్ట్రానికి శాపం
[ 21-05-2024]
నవీన్ పట్నాయక్ 25 ఏళ్ల పాలన రాష్ట్రానికి తీరని శాపమని, ఖనిజ సంపదలున్నా పేదరికానికి చిరునామా అయిందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. -
కొరాపుట్లో భారీ వర్షం: ఇళ్లు ధ్వంసం
[ 21-05-2024]
కొరాపుట్ జిల్లాలో కొన్ని ప్రాంతాల్లో సోమవారం మధ్యాహ్నం కురిసిన భారీ వర్షానికి జనజీవనం అస్తవ్యస్థమైంది. -
ఉత్కళీయులు ఆశీర్వదిస్తున్నారు: మోదీ
[ 21-05-2024]
ఉత్కళీయులు ఈసారి భాజపాను ఆశీర్వదిస్తున్నారని, రాష్ట్ర ప్రజలకు సేవ చేసే అవకాశం మనకు కలగనుందని, జగన్నాథుని కటాక్షం పార్టీపై ఉందని ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. -
మహానదితో కేంద్ర నేతల రాజకీయాలు: పాండ్యన్
[ 21-05-2024]
ఉత్తర కోస్తా, పశ్చిమ ఒడిశాలోని 15 జిల్లాలకు ‘జీవధార’గా నిలుస్తున్న మహానదితో కేంద్ర మంత్రులు దిగజారుడు రాజకీయాలు చేశారని బిజద నేత వి.కార్తికేయ పాండ్యన్ ఆరోపించారు. -
ఎన్నికల బహిష్కరణ
[ 21-05-2024]
గంజాం జిల్లా సన్నొఖెముండి అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని గుడియాపటనా గ్రామస్థులు తాగునీటి సమస్యను శాశ్వతంగా పరిష్కరించాలని డిమాండు చేస్తూ సోమవారం ఎన్నికల్ని బహిష్కరించారు. -
జగన్నాథుని సన్నిధిలో మోదీ విశ్వశాంతి పూజలు
[ 21-05-2024]
ఒడిశాలో ఎన్నికల ప్రచారానికి వచ్చిన ప్రధాని నరేంద్రమోదీ సోమవారం ఉదయం 7.30 గంటలకు పూరీ చేరుకున్నారు. -
నోట్ల కట్టలతో బ్యాగు కలకలం..
[ 21-05-2024]
లక్షలాది రూపాయల నోట్ల కట్టలతో ఒక బ్యాగ్ లభించడం జిల్లా వ్యాప్తంగా కలకలం రేపింది. పోలీసుల వివరాలు ప్రకారం.. ఖరగ్పూర్ గ్రామీణ ప్రాంతంలో ఉన్న ఒక హోటల్ గదిలో రూ.500 నోట్ల కట్టలతో రూ.లక్షల నగదు ఆదివారం లభిచిందిత.
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
ఆ ఒక్క సీటు మినహా యూపీలో భాజపాకు ఓటమే: అఖిలేశ్
-
సీబీఐలో లంచాధికారులు.. ఒక్కో కాలేజీ నుంచి రూ.2-10లక్షలు వసూలు
-
5 నిమిషాల్లో 6 వేల అడుగుల కిందకి.. సింగపూర్ విమానంలో భయానక దృశ్యాలు
-
సినీనటుడు మిథున్ చక్రవర్తి రోడ్ షోపై రాళ్ల దాడి!
-
మరో వీడియో పోస్ట్ చేసిన నటి హేమ