అప్పన్న సన్నిధిలో పూసపాటి కుటుంబం
సింహాచలం దేవస్థానం దివంగత అనువంశిక ధర్మకర్త పి.వి.జి.రాజు శత జయంతిని పురస్కరించుకుని ఆయన కుమారుడు, ప్రస్తుత అనువంశిక ధర్మకర్త పూసపాటి అశోక్ గజపతిరాజు కుటుంబ సమేతంగా మంగళవారం సింహాద్రి అప్పన్న స్వామిని దర్శించుకున్నారు.
ఆలయ ప్రాంగణంలో పూసపాటి అశోక్ గజపతిరాజు, కుటుంబ సభ్యులు
సింహాచలం, న్యూస్టుడే: సింహాచలం దేవస్థానం దివంగత అనువంశిక ధర్మకర్త పి.వి.జి.రాజు శత జయంతిని పురస్కరించుకుని ఆయన కుమారుడు, ప్రస్తుత అనువంశిక ధర్మకర్త పూసపాటి అశోక్ గజపతిరాజు కుటుంబ సమేతంగా మంగళవారం సింహాద్రి అప్పన్న స్వామిని దర్శించుకున్నారు. బుధవారం పీవీజీ శత జయంతి నేపథ్యంలో అప్పన్న స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నట్లు అశోక్ పేర్కొన్నారు. తొలుత ఈవో సింగల శ్రీనివాసమూర్తి, అర్చకులు అశోక్, కుటుంబ సభ్యులకు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. కప్పస్తంభం ఆలింగనం చేసుకుని బేడామండపం ప్రదక్షిణం చేశారు. అంతరాలయంలో స్వామిని దర్శించుకుని పూజల్లో పాల్గొన్నారు. పండితులు వారిని వేదమంత్రాలతో ఆశీర్వదించారు. ఈవో స్వామివారి ప్రసాదం, శేషవస్త్రాలు అందజేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రోడ్డు ప్రమాదంలో కుమారుడి దుర్మరణం
[ 21-05-2024]
ఇంటికి పెద్ద దిక్కు అయిన కుమారుడు తన కళ్లెదుటే రక్తపు మడుగులో ఉండటాన్ని చూసి ఆ తల్లి గుండె తల్లడిల్లింది. -
ముట్టుకుంటే కూలిపోతాయ్..పట్టుకుంటే పగిలిపోతాయ్!!
[ 21-05-2024]
ఈ అందమైన, అద్భుతమైన నిర్మాణాలన్నీ ఎక్కడనుకుంటున్నారా.. విజయనగరం మండలం గుంకలాంలోని జగనన్న కాలనీలో పేదల కోసం ప్రభుత్వం కడుతున్న ఇళ్లు. విజయనగరం నగరపాలక సంస్థ పరిధిలో నివాసముండే దాదాపు 12 వేల మందికి పైగా ఇక్కడ పట్టాలిచ్చారు. -
సర్దుబాటు.. ఉన్న వారిపై పనిపోటు
[ 21-05-2024]
కొత్త రెవెన్యూ డివిజన్ కేంద్రాన్ని ఏపీఐఐసీ భవనంలో ఆర్భాటంగా ఏర్పాటు చేసేశారు. రెండేళ్లు అవుతున్నా పక్కా భవనానికి నోచుకోలేదు. పరాయి పంచనే కొనసాగుతోంది. -
అమ్మ కదిలింది..సంబరమొచ్చింది
[ 21-05-2024]
ఉత్తరాంధ్రుల ఆరాధ్యదైవం పైడితల్లి దేవరోత్సవం సోమవారం సందడిగా జరిగింది. సాయంత్రం 4.30 గంటలకు ఆలయ సహా -
నేడు జంట సిరిమానోత్సవాలు
[ 21-05-2024]
బొబ్బిలి పట్టణంలోని పాతబొబ్బిలి, గొల్లపల్లిలో జంట పండగలు కోలాహలంగా ప్రారంభమయ్యాయి. -
గుండె లయ తప్పుతోంది..!
[ 21-05-2024]
గతేడాది విజయనగరం జిల్లాకు చెందిన ఇద్దరు పోలీసులు అనారోగ్యంతో చనిపోయారు. ఈ నేపథ్యంలో నాలుగు నెలల కిందట ఎస్పీ దీపిక ఎం.పాటిల్ వైద్య శిబిరం నిర్వహించగా.. 1400 మంది సిబ్బంది పాల్గొన్నారు. -
ఓట్ల లెక్కింపునకు..1043 మంది సిబ్బంది
[ 21-05-2024]
జూన్ నాలుగో తేదీన జరగనున్న ఓట్ల లెక్కింపు కోసం జేఎన్టీయూ గురజాడ విశ్వవిద్యాలయం, లెండి కళాశాలల్లో ఏర్పాట్లు జరుగుతున్నాయని జిల్లా రెవెన్యూ అధికారిణి ఎస్.డి.అనిత తెలిపారు. -
ఇంటర్ విద్య కలేనా?
[ 21-05-2024]
జిల్లాలో అన్ని యాజమాన్య పాఠశాలల నుంచి పదో తరగతి పరీక్షలకు 10,443 మంది విద్యార్థులు హాజరయ్యారు. వీరిలో 10,064 మంది పాసయ్యారు. -
పట్టణ రైతులకూదీ భరోసా!
[ 21-05-2024]
పట్టణ ప్రాంత రైతులు ఖరీఫ్, రబీ పంటల సాగుకు విత్తనాలు, ఎరువుల కోసం ఇబ్బందులు పడాల్సి వస్తోంది. -
కట్టండి.. మీ ఇంటి అప్పు
[ 21-05-2024]
పేదల సొంతింటి కల నెరవేరుస్తాం.. ప్రతి ఒక్కరికీ రూ.10 లక్షల విలువ చేసే గూడు అప్పగిస్తాం. అప్పుల భారం లేకుండా చూస్తామని ప్రభుత్వం చెప్పుకొచ్చింది.
తాజా వార్తలు (Latest News)
-
సీనియర్లుగా జట్టులో మీ బాధ్యత అదే కదా..: హర్భజన్
-
ఆ బాలుడికి పోలీస్స్టేషన్లో పిజ్జా, బిర్యానీ
-
అంతరిక్షంలో ఆయుధాలు.. అమెరికా-రష్యా మాటల యుద్ధం
-
నెతన్యాహుపై అరెస్టు వారెంట్ అభ్యర్థన వెనక స్టార్ హీరో సతీమణి
-
ఏఐపై ఇంజినీరింగ్ విద్యార్థులకు ఇన్ఫోసిస్ సీటీఓ సూచనలు
-
ఒక్క నోటిఫికేషన్ ఇవ్వకుండా 30వేల ఉద్యోగాలు ఎలా ఇచ్చారు?: కేటీఆర్