logo

తెదేపాలో చేరిన వైకాపా సర్పంచి

పులిపాడుతండా సర్పంచి జానవత్‌ లక్షీబాయ్‌ వైకాపాను వీడి తెదేపాలో చేరారు. దర్శి అభ్యర్ధి గొట్టిపాటి లక్ష్మి భర్త లలిత్‌సాగర్‌ సమక్షంలో పార్టీ తీర్థం తీసుకున్నారు.

Published : 10 May 2024 01:26 IST

ముండ్లమూరు, న్యూస్‌టుడే: పులిపాడుతండా సర్పంచి జానవత్‌ లక్షీబాయ్‌ వైకాపాను వీడి తెదేపాలో చేరారు. దర్శి అభ్యర్ధి గొట్టిపాటి లక్ష్మి భర్త లలిత్‌సాగర్‌ సమక్షంలో పార్టీ తీర్థం తీసుకున్నారు. సర్పంచితో పాటు జానవత్‌ సేవానాయక్‌, సభవత్‌ జెములనాయక్‌, జానవత్‌ చందీబాయ్‌, చిన్నానాయక్‌లకు పార్టీ కండువాలు వేసి  ఆహ్వానించారు. మాజీ ఎంపీˆపీˆ మందలపు వెంకట్రావు,  కూరపాటి శ్రీనుపాల్గొన్నారు. తమ్మలూరుకి చెందిన పూనూరి అంజిరెడ్డి, చిట్టిబోయిన నాగేశ్వరరావులు వైకాపాను వీడి తెదేపాలో చేరారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు