అరుదైన పాము గుర్తింపు
కారులో గుర్తించిన అరుదైన పామును అటవీశాఖ అధికారులకు అప్పగించారు. కోయంబత్తూరు జిల్లా గౌండంపాళెయంలో ఉన్న కారు సర్వీస్ సెంటర్లో కారులో బుధవారం పాము కనిపించింది.
పాముతో రతీష్
ప్యారిస్, న్యూస్టుడే: కారులో గుర్తించిన అరుదైన పామును అటవీశాఖ అధికారులకు అప్పగించారు. కోయంబత్తూరు జిల్లా గౌండంపాళెయంలో ఉన్న కారు సర్వీస్ సెంటర్లో కారులో బుధవారం పాము కనిపించింది. ఈ విషయమై సర్వీస్ సెంటర్ సిబ్బంది వెంటనే స్థానికంగా ఉన్న పాముల భద్రత ఆర్గనైజేషన్కు చెందిన రతీష్కి సమాచారం ఇచ్చారు. ఘటనాస్థలికి చేరుకున్న అతను పాముని బయటకు తీశాడు. ఇది అరుదైన ఎగిరే విషపూరితమైన పాము అని తెలిపాడు. ఈ పాములు పశ్చిమ కనుమల ప్రాంతాల్లో ఉంటాయని చెప్పాడు. పామును జిల్లా అటవీశాఖ అధికారులకు అప్పగించగా వారు అడవిలో విడిచిపెట్టారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!
-
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?
-
‘పుష్ప’ కేశవ రోల్కు సుహాస్ని అనుకున్నాం.. కానీ!: సుకుమార్
-
బైక్పై స్టంట్లు.. ‘స్పైడర్ మ్యాన్’ను అరెస్ట్ చేసిన పోలీసులు!
-
కియారా కీలక పాత్ర.. అవన్నీ రూమర్సే!