వనదేవతల సన్నిధి నుంచి రేవంత్రెడ్డి పాదయాత్ర..
రాహుల్గాంధీ భారత్ జోడో యాత్రకు కొనసాగింపుగా రాష్ట్రాల్లో హాథ్ సే హాథ్ జోడో కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు.
ఈనాడు డిజిటల్, జయశంకర్ భూపాలపల్లి: రాహుల్గాంధీ భారత్ జోడో యాత్రకు కొనసాగింపుగా రాష్ట్రాల్లో హాథ్ సే హాథ్ జోడో కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా ఈనెల 6 నుంచి రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి మేడారంలో సమ్మక్క సారలమ్మ సన్నిధి నుంచి పాదయాత్రను ప్రారంభిస్తున్నారు. రాష్ట్ర ప్రజలకు సమ్మక్క సారలమ్మ మేడారం జాతరతో ప్రత్యేక అనుబంధం ఉంటుంది. ఈ నేపథ్యంలో వనదేవతల ఆశీర్వాదంతో పాదయాత్ర ప్రారంభించాలని నిర్ణయం తీసుకున్నారని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు.
రెండ్రోజుల పాటు ములుగు జిల్లాలో..: ములుగు నియోజకవర్గంలో కాంగ్రెస్కు మంచి పట్టుంది. స్థానిక ఎమ్మెల్యే సీతక్క పాదయాత్రలో అన్నీ తానై వ్యవహరించనున్నారు. ఈ క్రమంలో పెద్ద సంఖ్యలో కాంగ్రెస్ శ్రేణులు పాల్గొనే అవకాశం ఉంది. ములుగు జిల్లాలో రెండు రోజుల పాటు పాదయాత్ర కొనసాగనుంది. అనంతరం నర్సంపేట మీదుగా మహబూబాబాద్ జిల్లాలో ప్రవేశిస్తుంది. మహబూబాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో పాదయాత్ర ఉంటుంది.
పేదల బతుకులు మారాలంటే కాంగ్రెస్ అధికారంలోకి రావాలి: -ములుగు ఎమ్మెల్యే సీతక్క
సమావేశంలో మాట్లాడుతున్న సీతక్క
ములుగు, న్యూస్టుడే: పేదల బతుకులు మారాలంటే కాంగ్రెస్ అధికారంలోకి రావాలని ములుగు ఎమ్మెల్యే సీతక్క అన్నారు. పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి తలపెట్టిన హాథ్ సే హాథ్ జోడో పాదయాత్రను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. శనివారం ములుగు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో భూపాలపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి గండ్ర సత్యనారాయణతో కలిసి ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడారు. ఈనెల 6న మేడారం సమ్మక్క, సారలమ్మ సన్నిధి నుంచి పాదయాత్ర ప్రారంభమై పస్రా, చల్వాయి, జంగాలపల్లి మీదుగా రామప్ప దేవాలయం వరకు మొదటి రోజు కొనసాగుతుందన్నారు. రెండోరోజు పాలంపేట నుంచి రామాంజపూర్, బుధ్దారం మీదుగా ములుగు చేరుకుంటుందని చెప్పారు. ఈ పాదయాత్రకు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, ప్రజలు, ప్రజాసంఘాలు, ఉద్యోగులు, విద్యార్థులు, యువత పెద్దఎత్తున తరలిరావాలన్నారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ ప్రధాన కార్యదర్శి కుచన రవళిరెడ్డి, కిసాన్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు రాజేందర్గౌడ్, యూత్కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు బానోత్ రవిచందర్, మండల అధ్యక్షుడు ఎండీ చాంద్ పాషా తదితరులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మట్టి కప్పుతూ.. మాయ చేస్తూ..!
[ 04-05-2024]
ఆరుగాలం కష్టపడి పండించిన పంటను కళ్ల ముందే.. దోచేస్తున్నా.. రైతులు ఏమీ చేయలేని పరిస్థితుల్లో మిన్నకుండి పోతున్నారు. -
ఎక్కడ తూటా పేలినా ఇక్కడ ఉలికిపాటు!
[ 04-05-2024]
మావోయిస్టు ఉద్యమ ప్రస్థానంలో ఉమ్మడి వరంగల్ జిల్లాది కీలకపాత్ర. పీపుల్స్వార్ ఉద్యమంలో చేరి కీలక పదవులను చేపట్టారు. -
ఓరుగల్లు వాసికి భారాస అవకాశం
[ 04-05-2024]
వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల నియోజకవర్గానికి జరిగే ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు ఏనుగుల రాకేశ్రెడ్డిని తమ అభ్యర్థిగా భారాస ప్రకటించింది. -
జాతీయ రహదారి.. అభివృద్ధికి మార్గసూచి!
[ 04-05-2024]
రాష్ట్రంలో జాతీయ రహదారుల అనుసంధానం కలిగిన జిల్లాల్లో ఖమ్మం తర్వాత ఉమ్మడి వరంగల్ ఉంటుంది. ఇవి వరంగల్, మహబూబాబాద్ లోక్సభ నియోజకవర్గాల పరిధిలో ఎనిమిది ప్రాంతాల్లో దాదాపు 847.62 కి.మీ. విస్తరించాయి. -
రేపటి నీట్కు పకడ్బందీ ఏర్పాట్లు
[ 04-05-2024]
ఇంటర్మీడియట్ బైపీసీ పూర్తి చేసిన విద్యార్థులకు వైద్య విద్యలో ప్రవేశాల కోసం ఈ నెల 5న ఆదివారం నిర్వహించనున్న జాతీయ అర్హత పరీక్ష -2024 (నీట్)కు నగరంలో పకడ్బందీ ఏర్పాట్లు చేపట్టారు. -
ఓటు సామాజిక బాధ్యత
[ 04-05-2024]
ప్రజాస్వామ్యంలో ఓటు సామాజిక బాధ్యత అని, ప్రతి ఒక్కరూ స్వేచ్ఛగా ఓటు హక్కును వినియోగించుకోవాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ పిలుపునిచ్చారు. -
‘కడియంది వెన్నుపోట్ల చరిత్ర’
[ 04-05-2024]
ఓటర్లు తనను ఆశీర్వదిస్తే అభివృద్ధి చేసి చూపిస్తానని భాజపా వరంగల్ ఎంపీ అభ్యర్థి అరూరి రమేష్ అన్నారు. -
వేసవి సెలవులు.. ఆటపాటలతో బాలానందం కొలువు
[ 04-05-2024]
వేసవి సెలవులను సద్వినియోగం చేసుకునేందుకు బాలలు సిద్ధమయ్యారు. -
మట్టిని కొల్లగొడుతున్నారు!
[ 04-05-2024]
జిల్లా కేంద్రంలో మొరం, మట్టి వ్యాపారాన్ని కొందరు గుత్తేదారులు యథేచ్ఛగా కొనసాగిస్తున్నారు. -
కేంద్రంలో ఇండియా కూటమిదే అధికారం
[ 04-05-2024]
‘రాష్ట్రంలో గత ప్రభుత్వం స్కీముల పేరిట అన్ని పథకాలను స్కాములుగా తయారు చేసి ఆర్థికంగా విధ్వంసం సృష్టించింది.. దేశసమైక్యతను దెబ్బతీసిన భాజపా ఈ ఎన్నికల్లో ఓడిపోతుంది.. -
నోరు మెదపని వారిని లోక్సభకు పంపొద్దు: సీతారాంనాయక్
[ 04-05-2024]
నోరు మెదపని వారిని పార్లమెంట్కు పంపొద్దని భాజపా ఎంపీ అభ్యర్థి అజ్మీర సీతారాంనాయక్ కోరారు. -
దివ్యాంగులు, వయోవృద్ధులు ఇంటి నుంచే ఓటు
[ 04-05-2024]
వయోవృద్ధులు, దివ్యాంగుల కోసం ఎన్నికల అధికారులు శుక్రవారం నుంచి ఇంటి వద్దనే ఓటింగ్ ప్రక్రియను చేపట్టారు. -
8న లక్ష్మీపురంలో ప్రధాని మోదీ బహిరంగ సభ
[ 04-05-2024]
లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా వరంగల్ జిల్లా ఖిలావరంగల్ మండలం తిమ్మాపురం గ్రామంలోని లక్ష్మీపురంలో ఈ నెల 8న నిర్వహించనున్న ప్రధాని మోదీ బహిరంగ సభకు భాజపా శ్రేణులు శుక్రవారం స్థలాన్ని పరిశీలించారు. -
ఎమ్మెల్సీ ఎన్నికల ఓటరు జాబితాలో తప్పులు
[ 04-05-2024]
వరంగల్ జిల్లా ఖానాపురంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఓటరు జాబితాలో తప్పులు చోటు చేసుకున్నాయి. -
రూ.2తో ఓటు సవాలు
[ 04-05-2024]
కేవలం రూ.2లతో ఓటును సవాలు (ఛాలెంజ్) చేసే అవకాశం పోలింగ్ కేంద్రంలో కూర్చునే ఏజెంట్కు మాత్రమే ఉంటుంది. -
దావూద్ ఇబ్రహీం, చోటా షకీల్ తెలుసు..
[ 04-05-2024]
వ్యాపారి నుంచి రూ.5 కోట్లు వసూలు చేశారు. డబ్బులు ఇవ్వాలని బాధితుడు నిలదీస్తే ‘మాకు దావూద్ ఇబ్రహీం, చోటా షకీల్ తెలుసు. -
ద్విచక్రవాహనంతో సహా బావిలో పడి ఒకరి మృతి
[ 04-05-2024]
రోడ్డు పక్కనున్న వ్యవసాయ బావిలో ద్విచక్రవాహనం పడిపోవడంతో ఒకరు మృతి చెందిన సంఘటన వరంగల్ జిల్లా సంగెం మండలం ఆశాలపల్లిలో చోటు చేసుకుంది.
తాజా వార్తలు (Latest News)
-
జై షాకు బ్యాట్ పట్టుకోవడం తెలుసా..?: ఆప్ విమర్శలు
-
నేను చేసిన కర్మల ఫలితమే: స్పామ్ కాల్స్పై జిరోదా సీఈవో పోస్ట్
-
మహీభాయ్ ఇంకా ఆడాలి... క్రికెట్లో నాకు తండ్రిలాంటివారు: పతిరన
-
రఫాపై దండయాత్ర జరిగితే..రక్తపాతమే: WHO ఆందోళన
-
ముంబయి ఘోర ప్రదర్శన.. అత్యంత కన్ఫ్యూజ్డ్ టీమ్ ఇదేనేమో : గ్రేమ్ స్మిత్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM