గెలిపిస్తే నిరుద్యోగుల గళమవుతా..
వరంగల్-ఖమ్మం-నల్గొండ ఎమ్మెల్సీ ఉపఎన్నికలో భారాస తరఫున పోటీచేస్తున్న తనను గెలిపిస్తే రాష్ట్రంలో నిరుద్యోగల పక్షాన గళమవుతానని అభ్యర్థి ఏనుగుల రాకేశ్రెడ్డి అన్నారు.
జనగామలో ఓటు అభ్యర్థిస్తున్న భారాస అభ్యర్థి రాకేశ్రెడ్డి
జనగామ టౌన్, న్యూస్టుడే: వరంగల్-ఖమ్మం-నల్గొండ ఎమ్మెల్సీ ఉపఎన్నికలో భారాస తరఫున పోటీచేస్తున్న తనను గెలిపిస్తే రాష్ట్రంలో నిరుద్యోగల పక్షాన గళమవుతానని అభ్యర్థి ఏనుగుల రాకేశ్రెడ్డి అన్నారు. శుక్రవారం జనగామ జిల్లా కేంద్ర గ్రంథాలయంలో నిరుద్యోగులు, గ్రంథాలయ పాఠకులతో సమావేశమై ఓట్లను అభ్యర్థించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నిరుద్యోగులకు ఎన్నో ఆశలను చూపి అధికారంలోకి వచ్చిందని, తర్వాత వారి ఆశలపై నీళ్లు చల్లిందని విమర్శించారు. డీఎస్సీ నోటిఫికేషన్, ఇతర ఉద్యోగాల భర్తీ కోసం పోరాడుతానని తెలిపారు. స్థానిక భారాస నేతలు ఎడవెల్లి కృష్ణారెడ్డి తదితరులున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నాన్న విజయం
[ 16-06-2024]
వారంతా విభిన్న రంగాల్లో విజయాలు సాధిస్తున్నారు.. కానీ, ఆ గెలుపు వెనకాల అలుపెరగని కృషి చేసింది మాత్రం వారి కన్న తండ్రులే.. పసితనం నుంచి అన్ని దశల్లో అండగా ఉన్నారు.. -
కొత్త పాలనాధికారిగా సత్య శారదాదేవి
[ 16-06-2024]
రాష్ట్రవ్యాప్తంగా జరిగిన జిల్లా కలెక్టర్ల బదిలీల్లో వరంగల్ జిల్లా పాలనాధికారిగా రాష్ట్ర వ్యవసాయ, సహకారశాఖ సంయుక్త కార్యదర్శిగా విధులు నిర్వర్తిస్తున్న ఎం.సత్యశారదాదేవి నియమితులయ్యారు. -
చిరువ్యాపారులు, నిరుద్యోగ యువతకు చేయూత
[ 16-06-2024]
వరంగల్ నగరంలో 50 మంది చిరు వ్యాపారులకు రూ.30 లక్షల విలువైన కోడిగుడ్ల బండ్లు(ఎగ్కార్ట్స్) పంపిణీ చేశారు. -
ఆర్భాటంగా ఏర్పాటు.. నిర్వహణలో తడబాటు
[ 16-06-2024]
ప్రస్తుతం నగరంలోని పలు కూడళ్లను రూ.లక్షలు వెచ్చించి అందంగా తీర్చిదిద్దుతున్నారు. చాలాచోట్ల సహజత్వం ఉట్టిపడేలా వినూత్న బొమ్మలు ఏర్పాటు చేస్తున్నారు. -
వృద్ధులను గౌరవించడం కుటుంబ సభ్యుల బాధ్యత
[ 16-06-2024]
వయోవృద్ధులు గౌరవంగా బతికే స్వేచ్ఛను ఇవ్వడం మన బాధ్యత అని వరంగల్ జిల్లా సంక్షేమశాఖ అధికారి హైమావతి తెలిపారు. -
వాగు దాటాలంటే.. వణుకే
[ 16-06-2024]
వాగు నీటిని నిల్వ చేసేందుకు నిర్మించిన చెక్డ్యామ్తో రైతులకు కష్టాలు మొదలయ్యాయి. వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలం పాపయ్యపేట శివారులోని పాకాల వాగుపై చెక్డ్యామ్ నిర్మించడంతో వాగు అవతలి వైపు పొలాలు ఉన్న రైతులు రాకపోకలకు ఇబ్బంది పడుతున్నారు. -
డీఎస్సీ పరీక్ష వాయిదా వేయాలి
[ 16-06-2024]
డీఎస్సీ పరీక్షను వాయిదా వేయాలని బహుజన విద్యార్థి సంఘం (బీఎస్ఎఫ్) హనుమకొండ అధ్యక్షుడు బొట్ట మనోహర్ డిమాండ్ చేశారు. -
అరకొరగా పశువైద్య సేవలు
[ 16-06-2024]
గ్రామీణ వ్యవస్థలో పాడి పశువులు, గొర్రెలు, మేకలే అనేక కుటుంబాలకు జీవనాధారం. వాటిపైనే ఎన్నో ఏళ్లుగా ఆధారపడి జీవిస్తున్నారు. -
ఎమ్మెల్యేగా సందర్శన.. అధ్యాపకుడై బోధన
[ 16-06-2024]
స్టేషన్ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి లింగాలఘనపురం కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయం, ఆదర్శ పాఠశాలను శనివారం సందర్శించారు. -
‘ప్రత్యేక’ పనులు పూర్తయ్యేదెప్పుడో?..
[ 16-06-2024]
జిల్లా కేంద్రంలో నిధులు లేనప్పుడు అభివృద్ధి పనులకు మోక్షం కలగలేదు. ఇప్పుడు వివిధ పథకాల్లో నిధులు, పనులు మంజూరైనా అడుగు పడకపోవడంతో కనీస సౌకర్యాలు కరవై.. -
బడి బస్సుకు ఫిట్నెస్ తప్పనిసరి
[ 16-06-2024]
పాఠశాలలు ఈనెల 12న బుధవారం నుంచి పునఃప్రారంభమయ్యాయి.ప్రైవేటు పాఠశాలలకు వెళ్లే విద్యార్థులు బస్సుల్లో వెళుతుంటారు. -
మోరంచపల్లికి పాత వంతెనతో ముప్పు..!
[ 16-06-2024]
గతేడాది జులైలో కురిసిన భారీ వర్షాలకు వాగులు, వంకలు ఉగ్రరూపం దాల్చాయి. వరద బీభత్సం భూపాలపల్లి మండలం మోరంచపల్లి గ్రామాన్ని కోలుకోలేని దెబ్బతీసింది. -
రూ.10 కోట్లు అప్పుచేసి ఉడాయించిన వ్యాపారి
[ 16-06-2024]
మహబూబాబాద్ జిల్లా బయ్యారంలో ఓ వ్యాపారి రూ.10 కోట్ల మేర అప్పుచేసి ఉడాయించడంతో బాధితులు శనివారం ఆయన ఇంటిపై దాడికి యత్నించారు. -
మరమ్మతు చేస్తేనే.. సాగు నీరు
[ 16-06-2024]
సుమారు మూడు వేల ఎకరాలకు సాగు నీరందించే ములుగు పట్టణ సమీపంలోని లోకం చెరువు నిరాదరణకు గురవుతోంది. -
వంట ఏజెన్సీల బకాయిలు విడుదల
[ 16-06-2024]
ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు మధ్యాహ్న భోజనం సమకూరుస్తున్న పొదుపు సంఘాల మహిళల వంట ఖర్చులు, సహాయకుల పారితోషకాన్ని విడుదల చేస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. -
వ్యవసాయంలో వాతావరణ పాత్ర కీలకం
[ 16-06-2024]
వ్యవసాయ రంగంలో వాతావరణ పాత్ర చాలా కీలకమైందని, అందుకనుగుణంగా పంటల సాగు సరళిని మార్చినప్పుడే సత్ఫలితాలు సాధ్యమని వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన కేంద్రం ఏడీఆర్ ఆర్.ఉమారెడ్డి, రాష్ట్ర వాతావరణ పరిశోధనా కేంద్రం శాస్త్రవేత్త ఎస్.జి.మహదేవప్ప స్పష్టం చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
‘ఉక్రెయిన్ ప్రాదేశిక సమగ్రతే.. శాంతి ఒప్పందానికి ప్రాతిపదిక!’
-
విజయవాడలో భారీ వర్షం.. పరిశీలించిన మంత్రి నారాయణ
-
ఈవీఎంలు ‘బ్లాక్ బాక్స్’లాంటివి.. మస్క్ ట్వీట్ వేళ రాహుల్ కీలక వ్యాఖ్యలు
-
ఎన్నికల్లో గెలిస్తే.. అమెరికా నుంచి వారిని సాగనంపుతా: ట్రంప్
-
రోజుకు 14 గంటల పని.. చేతులపై కాలిన గాయాలు.. 58 మంది బాలకార్మికులకు విముక్తి!
-
ఐర్లాండ్ను ఆదుకున్న డెలానీ, లిటిల్.. పాకిస్థాన్ లక్ష్యం 107