logo

నీట్‌కు 43 మంది గైర్హాజరు

జిల్లాలో ఆదివారం నిర్వహించిన నీట్‌ యూజీ ప్రవేశ పరీక్షకు 43 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. మొత్తం 1361 మంది హాజరు కావాల్సి ఉండగా 1318 మంది హాజరయ్యారు.

Published : 06 May 2024 05:22 IST

పరీక్ష కేంద్రం వద్ద విద్యార్థినిని తనిఖీ చేస్తున్న సిబ్బంది

ఏలూరు విద్యా విభాగం, న్యూస్‌టుడే: జిల్లాలో ఆదివారం నిర్వహించిన నీట్‌ యూజీ ప్రవేశ పరీక్షకు 43 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. మొత్తం 1361 మంది హాజరు కావాల్సి ఉండగా 1318 మంది హాజరయ్యారు. సీఆర్‌ఆర్‌ డిగ్రీ కళాశాలలో 504 మందికి 491, సీఆర్‌ఆర్‌ పాలిటెక్నిక్‌ కళాశాలలో 504కి 485, ఆదిత్య డిగ్రీ కళాశాలలో 353కి 342 మంది పరీక్ష రాశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని