సమష్టి కృషితో ఎస్వీయూ అభివృద్ధి
ఉద్యోగులు, విద్యార్థుల సమష్టికృషితో ఎస్వీయూ అభివృద్ధి సాధిస్తోందని వీసీ ఆచార్య రాజారెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం వర్సిటీలోని సెనేట్హాల్లో ఆయన అధ్యక్షతన సెనేట్ సమావేశం జరిగింది.
ప్రసంగిస్తున్న వీసీ రాజారెడ్డి
తిరుపతి(ఎస్వీయూ): ఉద్యోగులు, విద్యార్థుల సమష్టికృషితో ఎస్వీయూ అభివృద్ధి సాధిస్తోందని వీసీ ఆచార్య రాజారెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం వర్సిటీలోని సెనేట్హాల్లో ఆయన అధ్యక్షతన సెనేట్ సమావేశం జరిగింది. ఆయన మాట్లాడుతూ ఇంజినీరింగ్లో పలు సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సులు ప్రవేశపెట్టిన విషయాన్ని గుర్తుచేసి సెనేట్ అనుమతి తీసుకున్నారు. నూతన విద్యావిధానం ప్రకారం కోర్సులు, నూతన సిలబస్ను సెనేట్సభ్యులు ఆమోదించారు. కార్యక్రమంలో ఆచార్య అప్పారావు, ఎంఎం నాయుడు, రత్నాకర్, నారాయణరెడ్డి, ఎస్డీఎస్ మూర్తి, మురళీధర్, పద్మనాభం, తులసీరామకృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (21/05/24)
-
సెక్స్ వర్కర్ నిర్లక్ష్యం.. హెచ్ఐవీ ఉన్నా 200 మందితో శృంగారం!
-
‘ఆర్సీబీ రూ.5 కోట్లు డ్రైనేజీలో వేసిందన్నారు.. వాట్సాప్ గ్రూప్ల్లోంచి బయటికి వచ్చాం’
-
అషు ‘సెక్సీ’ క్యాప్షన్.. రీతూ వర్మ ‘బ్లాక్ మ్యాజిక్’!
-
‘వారంలో 10 కేజీల గోధుమ పిండెలా తినాలి?’.. క్విక్ కామర్స్ సంస్థపై యూజర్ ఫైర్
-
వారి సంభాషణలు రికార్డు చేయలేదు.. రోహిత్ ఆరోపణలను ఖండించిన స్టార్స్పోర్ట్స్