ఇంటర్ పరీక్షకు 46,084 మంది హాజరు
ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల్లో భాగంగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో జనరల్ విభాగంలో ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు ఫిజిక్స్, ఎకనామిక్స్ పరీక్షలు జరిగాయి.
శ్యామలాసెంటర్: ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల్లో భాగంగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో జనరల్ విభాగంలో ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు ఫిజిక్స్, ఎకనామిక్స్ పరీక్షలు జరిగాయి. జనరల్ విభాగంలో 42,958 మందిలో 41,606 మంది, ఒకేషనల్ పరీక్షకు 4,773 మందిలో 4,478 మంది హాజరయ్యారని ఇంటర్ బోర్డు ఆర్ఐఓ ఎన్ఎస్వీఎల్ నరసింహం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జగ్గంపేట ప్రభుత్వ జూనియర్ కళాశాల, అడ్డతీగల పరీక్షా కేంద్రంలో మాల్ప్రాక్టీస్ కేసు నమోదైనట్లు ఆర్ఐఓ తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (21/05/24)
-
సెక్స్ వర్కర్ నిర్లక్ష్యం.. హెచ్ఐవీ ఉన్నా 200 మందితో శృంగారం!
-
‘ఆర్సీబీ రూ.5 కోట్లు డ్రైనేజీలో వేసిందన్నారు.. వాట్సాప్ గ్రూప్ల్లోంచి బయటికి వచ్చాం’
-
అషు ‘సెక్సీ’ క్యాప్షన్.. రీతూ వర్మ ‘బ్లాక్ మ్యాజిక్’!
-
‘వారంలో 10 కేజీల గోధుమ పిండెలా తినాలి?’.. క్విక్ కామర్స్ సంస్థపై యూజర్ ఫైర్
-
వారి సంభాషణలు రికార్డు చేయలేదు.. రోహిత్ ఆరోపణలను ఖండించిన స్టార్స్పోర్ట్స్