వీణవంకకు చేరుకున్న కేసీఆర్
మంచిర్యాలలో రోడ్ షో ముగించుకున్న భారాస అధినేత కేసీఆర్ శనివారం అర్ధరాత్రి 12 గంటల సమయంలో వీణవంక మండల కేంద్రానికి చేరుకున్నారు. ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డి ఇంట్లో ఆయన బస చేశారు.
కారులో నుంచి కార్యకర్తలకు కేసీఆర్ అభివాదం
హుజూరాబాద్ గ్రామీణం : మంచిర్యాలలో రోడ్ షో ముగించుకున్న భారాస అధినేత కేసీఆర్ శనివారం అర్ధరాత్రి 12 గంటల సమయంలో వీణవంక మండల కేంద్రానికి చేరుకున్నారు. ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డి ఇంట్లో ఆయన బస చేశారు. ఆదివారం వీణవంకలో పార్టీ కార్యకర్తలతో ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్న అనంతరం జగిత్యాలలో రోడ్ షోకు బయలుదేరి వెళ్లనున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కేటాయించని నిధులు.. పూర్తికాని పనులు
[ 18-06-2024]
వాహనదారులకు మెరుగైన రవాణా సదుపాయం కల్పించేందుకు రాజన్న సిరిసిల్ల-కరీంనగర్ జిల్లాల ప్రధాన రహదారిలో కొదురుపాక నుంచి నర్సింగాపూర్ వరకు నాలుగు వరుసల రహదారి నిర్మాణం చేపట్టారు. -
రిజిస్ట్రేషన్ ఛార్జీల పెంపుపై అధ్యయనం
[ 18-06-2024]
ప్రభుత్వ ఖజానాకు ఆదాయం సమకూర్చడంలో కీలకమైంది స్టాంపులు-రిజిస్ట్రేషన్ల శాఖ. దీని ద్వారా రాబడులు పెంచుకోవడంపై ప్రభుత్వం దృష్టి సారించింది -
యథేచ్ఛగా మట్టి రవాణా
[ 18-06-2024]
ఓ సామాన్య రైతు తన వ్యవసాయ క్షేత్రంలో ఎత్తుగా ఉన్న భూమిని తవ్వుకొని చదును చేసుకునేందుకు అనేక కారణాలు చెప్పి అడ్డుకునే పలుశాఖల అధికారులు ప్రభుత్వ, పరంపోగు భూముల్లో, చెరువుల్లో ఎటువంటి అనుమతులు లేకుండా యథేచ్ఛగా మట్టి తవ్వకాలు జరుగుతున్నా పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. -
పర్యావరణ హితం.. ఆచరిస్తేనే ప్రయోజనం
[ 18-06-2024]
రోజురోజుకు భూతాపం పెరిగి పర్యావరణ సమతుల్యత దెబ్బతింటోంది. మానవాళి మనుగడ ప్రశ్నార్థకంగా మారింది. -
ఉద్యోగ సాధనకు వారధి!
[ 18-06-2024]
కరీంనగర్ జిల్లా కేంద్ర గ్రంథాలయం నిరుద్యోగుల పాలిట వరంగా మారింది. ఉద్యోగావకాశాలు అందిపుచ్చుకోవాలనే సంకల్పంతో వచ్చే వారికి జిల్లా యంత్రాంగం వెన్నుదన్నుగా నిలుస్తోంది. -
వరద వస్తే రాకపోకలు బంద్
[ 18-06-2024]
వంతెన నిర్మాణం పూర్తి శ్రీ అప్రోచ్ రోడ్డుకు భూసేకరణలో జాప్యంన్యూస్టుడే, రామడుగు దశాబ్దాలుగా ప్రమాదాలు చోటుచేసుకున్న రామడుగులోని ‘మలుపుల’ వంతెనకు గ్రహణం వీడటంలేదు. -
కుమార్తెను కాపాడే క్రమంలో తండ్రి మృత్యువాత
[ 18-06-2024]
అప్పటి దాకా సరదాగా గడిపిన ఆ కుటుంబం ఒక్కసారిగా విషాదంలో మునిగిపోయింది.. జలాశయంలో పడిపోయిన కుమార్తెను రక్షించబోయిన తండ్రి మృతి చెందడం వారిని ఆవేదనలో ముంచెత్తింది. -
రాలని చినుకు.. సాగని ఎవుసం
[ 18-06-2024]
వానాకాలం సీజను జూన్ 1 నుంచి మొదలైనా ఉమ్మడి జిల్లాలో వర్షాభావంతో సాగుపనులు ఇప్పటికీ ఆశించినట్లుగా ముందుకుసాగక కర్షకులు కలవరపడుతున్నారు -
దోమలను ఎదుర్కొనేందుకు సిద్ధమేనా?
[ 18-06-2024]
‘ఖాళీ ప్లాట్లలోని చెత్త నిల్వలను యజమానులు తొలగించాలి. లేదంటే బల్దియా ఆ పని చేస్తుందని, యజమానులు ఖర్చును భరించాల్సి ఉంటుంది.’ -
అటవీ అనుమతులపైనే ఆశలు
[ 18-06-2024]
బీర్పూర్ రోళ్లవాగు ప్రాజెక్టు ఆధునికీకరణ పనులు అంచనా విలువ రెట్టింపు అయినప్పటికీ పనులు పూర్తి కాకపోవడంతో నీటి నిలువ ప్రశ్నార్థకంగా మారింది. -
డీసీసీబీ ఏర్పాటులో జాప్యం
[ 18-06-2024]
కరీంనగర్లో ఉమ్మడి జిల్లా కేంద్రంగా జిల్లా కేంద్ర సహకార బ్యాంకు(డీసీసీబీ) సేవలను కొత్త జిల్లాలకు విస్తరించేలా రెండేళ్ల కిందట ఏర్పాటుచేయ తలపెట్టిన ప్రాంతీయ కార్యాలయాలను కనీసం ఈ ఆర్థిక సంవత్సరంలోనైనా నెలకొల్పాల్సి ఉంది.
తాజా వార్తలు (Latest News)
-
‘నాన్నా.. ఒక్కసారి రావా’: 9 నెలల క్రితమే అమరుడైన తండ్రి కోసం చిన్నారి వాయిస్ మెసేజ్లు
-
ఎన్నికల ప్రక్రియపై జగన్ పోస్టు.. తెదేపా స్ట్రాంగ్ కౌంటర్!
-
వాటిని నమ్మొద్దు.. జాన్వీ సోషల్ మీడియా ఖాతాలపై టీమ్ క్లారిటీ
-
విజయవాడలో పవన్ కల్యాణ్కు ఘన స్వాగతం
-
గ్యారీ కిరిస్టెన్ ‘మాంత్రికుడు’ కాదు.. వెంటనే అద్భుతాలు జరిగిపోవు: పాక్ మాజీ క్రికెటర్
-
జలగన్నలు జారిపోతున్నారు!