‘ఆమె’ చేతిలో గెలుపు
సార్వత్రిక ఎన్నికల్లో హక్కు వినియోగించుకోనున్న ఓటర్ల సంఖ్య తేలింది.. తుది జాబితాను ఎన్నికల సంఘం ఈనెల 25న విడుదల చేసింది.
ఆరు నియోజకవర్గాల్లో మహిళా ఓటర్లే ఎక్కువ
నంద్యాల పట్టణం, న్యూస్టుడే: సార్వత్రిక ఎన్నికల్లో హక్కు వినియోగించుకోనున్న ఓటర్ల సంఖ్య తేలింది.. తుది జాబితాను ఎన్నికల సంఘం ఈనెల 25న విడుదల చేసింది. ఆరు నియోజకవర్గాల్లో 13,89,307 మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో పురుషులు 6,89,402 మంది, మహిళలు 7,08,647 మంది ఓటర్లు ఉన్నారు. థర్డ్జండర్ ఓటర్లు 258 మంది ఉన్నారు.
నంద్యాలలో అధికం..
జిల్లా కేంద్రం నంద్యాలలో అత్యధికంగా 2,73,938 మంది ఓటర్లు ఉండగా అత్యల్పంగా శ్రీశైలం నియోజకవర్గంలో 1,96,116 మంది ఓటర్లు ఉన్నారు.
17,216 మంది పెరిగారు
మూడు నెలల్లో జిల్లా వ్యాప్తంగా 17,216 ఓట్లు పెరిగాయి. అత్యధికంగా జిల్లా కేంద్రం నంద్యాలలో 6,293 ఓట్లు పెరిగాయి. ఆ తర్వాత డోన్ లో 3,240, బనగానపల్లిలో 2,279, శ్రీశైలంలో 2,154, ఆళ్లగడ్డలో 1762, నందికొట్కూరులో 1488 ఓట్లు పెరిగాయి. ఇదే సమయంలో థర్డ్ జండర్ ఓట్లు నాలుగు తగ్గాయి. 262 ఓట్ల నుంచి 258 ఓట్లకు తగ్గాయి.
ఎక్కడ ఎంత మంది
ఆళ్లగడ్డ నియోజకవర్గంలో పురుషుల కంటే మహిళా ఓటర్లు 2,754 మంది ఎక్కువగా ఉన్నారు. శ్రీశైలంలో 4,530 , నందికొట్కూరులో 4,651 , నంద్యాలలో 7,864, బనగానపల్లిలో 4,931, డోన్ నియోజకవర్గంలో 3,515 మంది మహిళలలు పురుషుల కంటే ఎక్కువగా ఉన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బుగ్గన అహంకారానికి... అరాచకాలకు అంతం
[ 05-06-2024]
రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన తెరవెనుక చేసిన అరాచకాలకు ప్రజలు అంతం పలికారు. సౌమ్యుడిగా ఉంటారనుకుని రెండుసార్లు డోన్ నియోజకవర్గంలో అధికారం కట్టబెట్టిన ప్రజలు మూడోసారి ఆయనకు ఓటమి రుచిని చూపించారు. ఒకవైపు అభివృద్ధి ముసుగులో డోన్లో ఆయన అనుచరవర్గం భూకబ్జాలు, అక్రమమద్యం, మట్కా దోపిడీలకు పాల్పడింది. -
ప్రజా కూటమికి పట్టాభిషేకం
[ 05-06-2024]
ఐదేళ్ల అరాచక పాలనను జనం ఓటుతో తరిమి తరిమి కొట్టారు. ‘పంకా’ రెక్కలు విరిచి మూలనపెట్టారు. భవిష్యత్తు అగమ్యగోచరంగా మారిన అత్యంత కీలక తరుణంలో అభివృద్ధి జోడీగా జనం ముందుకొచ్చిన చంద్రబాబు-పవన్-మోదీ కూటమికే ప్రజలు ఓటేశారు. -
అరాచక శక్తుల రెక్కలు విరిచిన జనం
[ 05-06-2024]
ఉమ్మడి కర్నూలు జిల్లాలో వైకాపా నాయకులు పెట్రేగిపోయారు. భూములు కనిపిస్తే చాలు.. కబ్జా చేసేశారు. ఎవరైనా తిరగబడితే పోలీసు కేసులతో హింసించారు. వక్ఫ్, ఆలయ భూములు, ప్రభుత్వ, పేదల స్థలాలు హస్తగతం చేసుకున్నారు. -
పసుపు దళం.. గెలుపు బలం
[ 05-06-2024]
సార్వత్రిక ఎన్నికల్లో తెదేపా కూటమి అఖండ విజయం సాధించడంతో మంగళవారం ఆ పార్టీల నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున సంబరాలు చేసుకున్నారు. -
రాజకీయ ప్రవేశం.. తెదేపాతోనే విజయం
[ 05-06-2024]
తెదేపాకు.. టీజీ వెంకటేశ్ కుటుంబానికి ఎంతో అవినాభావ సంబంధం ఉంది. తండ్రీకుమారులైన టీజీ వెంకటేశ్, టీజీ భరత్ ఇద్దరూ తెదేపాతోనే రాజకీయ ప్రవేశం చేసి విజయం సాధించారు. -
ప్రజలతో మమేకం.. విజయానికి దోహదం
[ 05-06-2024]
బనగానపల్లి నియోజకవర్గంలో తెదేపా జెండా ఎగిరింది. గతంలో ఎప్పుడూ లేని విధంగా తెదేపా అభ్యర్థి బీసీ జనార్దన్రెడ్డి వైకాపా అభ్యర్థి కాటసాని రామిరెడ్డిపై సుమారు 25వేల పైచిలుకు ఓట్ల మెజార్టీతో గెలవడం సంచలనంగా మారింది. 2019 ఎన్నికల్లో ఓడిపోయినా... అయిదేళ్ల పాటు ప్రజల మధ్యనే ఉన్నారు. -
పశ్చిమాన వికసించిన కమలం
[ 05-06-2024]
పశ్చిమ ప్రాంతమైన ఆదోనిలో కమలం వికసించింది. భాజపా భారీ ఆధిక్యంతో విజయం సాధించారు. జిల్లాలోనే ప్రప్రథమంగా ఆదోని గడ్డపై కాషాయ జెండా ఎగురవేశారు. భాజపా అభ్యర్థి డాక్టరు పార్థసారథి.. తన సమీప అభ్యర్థి వై.సాయిప్రసాద్రెడ్డిపై 18,164 ఓట్ల ఆధిక్యంతో విజయఢంకా మోగించారు. -
ఆలూరు ఫలితం రీకౌంటింగ్కు డిమాండు
[ 05-06-2024]
ఆలూరు నియోజకవర్గానికి సంబంధించిన ఫలితం ఆసక్తికరంగా మారింది. మొదటి రౌండ్ నుంచి చివరి వరకు లెక్కింపు పోటా పోటీగా సాగింది. తెదేపా అభ్యర్థి వీరభద్రగౌడ్, వైకాపా అభ్యర్థి విరూపాక్షి మధ్య ప్రతి రౌండ్లో నువ్వా- నేనా అన్నట్లు పోటీ సాగింది. -
ఆళ్లగడ్డ గెలుపు భార్గవ్ రాముడి వ్యూహాలు
[ 05-06-2024]
ఆళ్లగడ్డలో భూమా అఖిలప్రియ గెలుపునకు ఆమె భర్త భార్గవ్ రామ్ నాయుడి వ్యూహాలు, ప్రణాళికలు దోహదపడ్డాయి. ఆయన వ్యూహాలను క్షేత్రస్థాయిలో భూమా అఖిలప్రియ, ఆమె సోదరుడు భూమా విఖ్యాత్రెడ్డి వందశాతం అమలు చేశారు. -
సైకిల్ సవారి.. పంకా విరిగి
[ 05-06-2024]
సైకిల్ స్పీడుకు పంకా రెక్కలు ఊడింది. సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో తెదేపా ఘన విజయం సాధించింది. సైకిల్ వేగం తట్టుకోలేక వైకాపా అభ్యర్థులు బోర్లా పడ్డారు. ఓటు అనే ఆయుధంతో ప్రజలు వైకాపాను తరిమితరిమి కొట్టారు. జనం.. ఐదేళ్లపాటు వైకాపా నాయకుల ఆగడాలు భరించారు. ధరలు విపరీతంగా పెంచేసినా ఓర్పు వహించారు. -
విష్ణు చక్రం.. స్థానిక మంత్రం
[ 05-06-2024]
కోడుమూరు నియోజకవర్గంలో తెదేపా ఘన విజయం సాధించింది. 39 ఏళ్ల చరిత్రను తిరగరాసి కోడుమూరు గడ్డపై రెండోసారి తెదేపా జెండా ఎగురవేసింది. తెదేపా తరఫున బరిలో నిలిచిన బొగ్గుల దస్తగిరి, వైకాపా అభ్యర్థి ఆదిమూలపు సతీశ్పై 21,583 ఓట్ల ఆధిక్యంతో ఘన విజయం సాధించారు. -
కూటమి విజయంతో సంబరాలు
[ 05-06-2024]
తెదేపా, జనసేన, భాజపా కూటమి అభ్యర్థులు విజయం సాధించడంతో భాజపా నాయకులు మంగళవారం సంబరాలు చేసుకున్నారు. కల్లూరులోని చౌడేశ్వరి ఆలయం వద్ద భాజపా నాయకులు దామోదర్రెడ్డి తదితరులు చౌడేశ్వరి దేవికి పూజలు చేసి స్థానికులకు మిఠాయిలు పంపిణీ చేశారు. -
రాజకీయ కుటుంబాలు కుదేలు
[ 05-06-2024]
ఉమ్మడి జిల్లాలో సుధీర్ఘ రాజకీయ ప్రస్థానం, శాసించే సామర్థ్యం, రాజకీయ అనుభవం, అంగ.. అర్ధబలమున్న పలు రాజకీయ కుటుంబాలు 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఓటమిని చవిచూశాయి.
తాజా వార్తలు (Latest News)
-
కేంద్రమంత్రి పదవి కోసం లాబీయింగ్ చేయడం లేదు: డీకే అరుణ
-
మణిపుర్లో కాంగ్రెస్ విజయం.. ఆయనకు చెంపపెట్టు: జైరాం రమేశ్
-
చంద్రబాబు ఆహ్వానిస్తే ప్రమాణ స్వీకారానికి వెళ్తా: సీఎం రేవంత్
-
అహంకారం నెత్తికెక్కడంతోనే 151 సీట్లు 11 అయ్యాయి: నారా లోకేశ్
-
విమాన టికెట్ ధరలు లాక్.. ఎయిరిండియా కొత్త సదుపాయం
-
నవీన్ పట్నాయక్ రాజీనామా.. ఒడిశా తదుపరి సీఎం ఎవరో?