ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీదే విజయం
లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో, రాష్ట్రంలో విజయం సాధిస్తుందని జడ్పీ ఛైర్పర్సన్ సరిత అన్నారు.
రాజోలి: లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో, రాష్ట్రంలో విజయం సాధిస్తుందని జడ్పీ ఛైర్పర్సన్ సరిత అన్నారు. శనివారం గద్వాల నియోజకవర్గంలోని పూడూరు, ఎర్రవెల్లి గ్రామాల్లో ఆమె ఎన్నికల ప్రచారం నిర్వహించారు. మహిళలతో సమావేశమై కాంగ్రెస్ పార్టీ అందిస్తున్న సంక్షేమ పథకాల గురించి వివరించారు. నాగర్ కర్నూల్ ఎంపీ అభ్యర్థి డాక్టర్ మల్లు రవిని భారీ మెజారిటీతో గెలిపించాలని గ్రామస్తులను కోరారు. ఆదివారం నిర్వహించనున్న సీఎం సభకు భారీ ఎత్తున కార్యకర్తలు తరలిరావాలని పిలుపునిచ్చారు. ఈ ప్రచారంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కిరాయి మోసం..!
[ 18-06-2024]
నాబార్డు, ఆర్బీఐ మార్గదర్శకాలనే బేఖాతరు చేస్తూ కొందరు అక్రమాలకు తెర తీసిన ఘటన వనపర్తిలో చోటు చేసుకుంది. మార్గదర్శకాలను అమలు చేస్తున్నామని తెరవెనుక నిబంధనల్ని తుంగలో తొక్కుతున్నారు. -
పర్యాటకంపై పట్టింపేదీ?
[ 18-06-2024]
రాష్ట్రంలోని ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో ఒకటిగా, ఉమ్మడి జిల్లాలో అతి పెద్ద ఆలయంగా పేరు గాంచిన శ్రీరంగాపురంలోని రంగనాథాలయాన్ని టూరిజంశాఖ పర్యాటక ప్రాంతంగా గుర్తించి ఏళ్లు కావస్తున్నా అభివృద్ధి జరగడం లేదు. -
జిల్లా ఎస్పీగా జానకి ధరావత్
[ 18-06-2024]
మహబూబ్నగర్ జిల్లా నూతన ఎస్పీగా జానకి ధరావత్ రానున్నారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం సోమవారం రాత్రి ఉత్తర్వులను జారీ చేసింది. -
మధ్యాహ్న భోజనంపై ధరాభారం
[ 18-06-2024]
ధరల పెరుగుదల ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకం అమలుపై ప్రభావం చూపుతోంది. పేద, మధ్య తరగతి కుటుంబాలకు చెందిన విద్యార్థులు విద్యాభ్యాసం చేస్తున్న ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న ఆకలి వెతలు తీర్చేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ పథకాన్ని అమలు చేస్తున్నాయి. -
ప్రమాదంలో ప్రయోగశాల భవనం
[ 18-06-2024]
వ్యవసాయ శాఖకు చెందిన జీవ నియంత్రణ ప్రయోగశాల భవనం ప్రమాదకరంగా మారింది. మహబూబ్నగర్ పట్టణం రాంమందిర్ చౌరస్తా సమీపంలో ప్రధాన రహదారిపై ఉన్న ఈ భవనం ఎప్పుడు కూలుతుందో.. తెలియని పరిస్థితి నెలకొంది. -
కొండెక్కిన కూరగాయల ధరలు
[ 18-06-2024]
టమాటాల ధరలకు రెక్కలు వచ్చాయి. మహబూబ్నగర్ రైతుబజార్లో సోమవారం టమాటాలు కిలో రూ.100 పలికాయి. కొన్ని చోట్ల రూ.120 ధరకు విక్రయించారు. -
ఆనందోత్సాహాలతో బక్రీద్
[ 18-06-2024]
బక్రీద్ను ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ముస్లింలు ఉత్సాహంగా నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా కేంద్రాలు, ముఖ్య పట్టణాల్లోని ఈద్గాలకు వేలాది మంది తరలివచ్చి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. -
నెమలిని కాపాడి ఠాణాలో అప్పగింత
[ 18-06-2024]
కుక్కలు వెంబడిస్తున్న నెమలిని కంచుపాడు గ్రామానికి చెందిన యువకులు కాపాడి ఉండవల్లి ఠాణాలో అప్పగించారని అటవీశాఖ అధికారిణి కీర్తి తెలిపారు. -
ఇరికి పండు.. ఔషధ గుణాలు మెండు
[ 18-06-2024]
ఈ చిత్రంలో చిన్న ఉల్లిపాయల మాదిరిగా కనిపిస్తున్నవి ఇరికి పండ్లు. వీటిని తినడం వల్ల విశేష ప్రయోజనాలున్నాయని జడ్చర్ల ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు చెందిన వృక్ష శాస్త్ర సహాయ ఆచార్యులు డా.సదాశివయ్య చెబుతున్నారు. -
ప్రజాపాలన సవరణకు అవకాశం
[ 18-06-2024]
ఆరు గ్యారంటీలలో భాగంగా అమలు చేస్తున్న సంక్షేమ పథకాల దరఖాస్తుల్లో ఏవైనా తప్పులు దొర్లినా, దరఖాస్తును పూరించే సమయంలో తప్పుగా సమాచారం ఇచ్చినా సరిచేసుకునేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించింది. -
ఏపీలో రుణాలు తీసుకున్న రైతులకూ మాఫీ వర్తింపజేయాలని వినతి
[ 18-06-2024]
ఆంధ్రప్రదేశ్లో వ్యవసాయ రుణాలు తీసుకున్న జిల్లాకు చెందిన రైతులకూ రుణమాఫీ వర్తింపజేయాలని అలంపూర్ నియోజకవర్గ రైతులు మంత్రి జూపల్లి కృష్ణారావును కోరారు. -
రైతులకు ఎరువులు అందుబాటులో ఉండేలా చర్యలు
[ 18-06-2024]
రైతులకు ఎరువులు, నాణ్యమైన విత్తనాలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటున్నాం. వేసిన విత్తనాలు పంట పూర్తయ్యే వరకు వాటికి సంబంధించిన బిల్లులు భద్ర పరుచుకోవాలని రైతులకు విస్తృతంగా ప్రచారం చేశాం. -
రహదారి అధ్వానం.. ప్రయాణం నరకం
[ 18-06-2024]
మండలకేంద్రం మీదుగా వెళ్లే మక్తల్-నారాయణపేట రహదారి గుంతలమయం కావడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. -
చిరుత సంచారంతో హెచ్చరిక బోర్డులు
[ 18-06-2024]
మండలంలోని చెన్నారెడ్డిపల్లి, కంసాన్పల్లి, మోమినాపూర్ పరిసర ప్రాంతాల్లో చిరుత పులులు సంచరిస్తున్నాయని, అప్రమత్తంగా ఉంటూ.. వాటికి హాని తలపెట్టవద్దని నారాయణపేట ఫారెస్టు అధికారులు హెచ్చరిక బోర్డులు పెట్టారు. -
పాఠశాలల పర్యవేక్షణ ఎలా..?
[ 18-06-2024]
ప్రభుత్వ పాఠశాలలను పర్యవేక్షించే మండల విద్యాధికారుల నియామకాలు లేకపోవడంతో ఈ వ్యవస్థ అస్తవ్యస్తంగా తయారయ్యిందన్న విమర్శలు పలువురి నుంచి వ్యక్తమవుతున్నాయి. -
ఎస్సీ స్టడీ సర్కిల్లో సివిల్స్ ఉచిత శిక్షణ
[ 18-06-2024]
హైదరాబాద్ నగరం బంజారాహిల్స్లోని రాష్ట్ర ఎస్సీ, స్టడీ సర్కిల్లో సివిల్స్పై ఉచిత శిక్షణ అందిస్తున్నట్లు మహబూబ్నగర్ ఎస్సీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ కాడం శ్రీనివాస్ తెలిపారు. -
డీసీఎంఎస్ అభివృద్ధికి అధికారులు సహకరించాలి : ఛైర్మన్
[ 18-06-2024]
మహబూబ్నగర్ జిల్లా సహకార మార్కెటింగ్ సంఘం(డీసీఎంఎస్) అభివృద్ధికి అందరూ సహకరించాలని ఛైర్మన్ పి.ప్రభాకర్రెడ్డి కోరారు. -
లేబర్ కోడ్లు రద్దు చేయాలని డిమాండ్
[ 18-06-2024]
ఎన్డీఏ ప్రభుత్వం ప్రవేశపెట్టిన నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలని సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు జయలక్ష్మి డిమాండ్ చేశారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
వయనాడ్ నుంచి ప్రియాంక పోటీ.. శశిథరూర్, స్థానిక నేతల కామెంట్స్ ఇవే..
-
మార్కెట్లోకి మోటో ఎడ్జ్ 50 అల్ట్రా.. ప్రీమియం ఫోన్ విశేషాలివీ..
-
రిలీజ్కు ముందే ‘కల్కి’ హవా.. తొలి ఇండియన్ సినిమాగా రికార్డు
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
విజయవాడలో క్యాంపు కార్యాలయం.. పరిశీలించిన పవన్
-
అమెరికా అధ్యక్షుడి పర్యటన.. భద్రతా సిబ్బందిని దోచుకొన్న దొంగలు