logo

జనసేన విస్తృత ప్రచారం

జనసేన కావలి నియోజకవర్గం ఇన్‌ఛార్జి అళహరి సుధాకర్ అధ్యక్షతన కృష్ణా-పెన్నా వీర మహిళ కమిటీ మెంబర్ నాగరత్నం యాదవ్ ఆధ్వర్యంలో ప్రచారం నిర్వహించారు.

Published : 27 Apr 2024 19:13 IST

కావలి: జనసేన కావలి నియోజకవర్గం ఇన్‌ఛార్జి అళహరి సుధాకర్ అధ్యక్షతన కృష్ణా-పెన్నా వీర మహిళ కమిటీ మెంబర్ నాగరత్నం యాదవ్ ఆధ్వర్యంలో ప్రచారం నిర్వహించారు. కావలి మున్సిపల్ పరిధిలోని 15వ వార్డ్‌లో విస్తృతంగా ప్రచారం చేశారు. ఈ కార్యక్రమంలో నెల్లూరు నుంచి వచ్చిన వీర మహిళలు, జనసేన నాయకులు, జనసైనికులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు