రుద్రూర్లో జాతీయ సమైక్యతా రక్షాబంధన్
మండలంలోని ఆయా గ్రామాల్లో శుక్రవారం జాతీయ సమైక్యతా రక్షాబంధన్ నిర్వహించారు. చిక్కడ్పల్లిలో ముస్లిం మహిళలు హిందువులకు రాఖీలు కట్టి మిఠాయిలు
రుద్రూర్: మండలంలోని ఆయా గ్రామాల్లో శుక్రవారం జాతీయ సమైక్యతా రక్షాబంధన్ నిర్వహించారు. చిక్కడ్పల్లిలో ముస్లిం మహిళలు హిందువులకు రాఖీలు కట్టి మిఠాయిలు తినిపించారు. మండల కేంద్రంలో భాజపా నాయకులు ద్విచక్రవాహనాల ర్యాలీ చేపట్టారు. రుద్రూర్లో ముస్లింలు జాతీయ జెండాలను చేతబూని మసీదు నుంచి బస్టాండు చౌరస్తా వరకు తిరంగా ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో అధికారులు, ప్రజాప్రతినిధులు, గ్రామస్థులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (21/05/24)
-
సెక్స్ వర్కర్ నిర్లక్ష్యం.. హెచ్ఐవీ ఉన్నా 200 మందితో శృంగారం!
-
‘ఆర్సీబీ రూ.5 కోట్లు డ్రైనేజీలో వేసిందన్నారు.. వాట్సాప్ గ్రూప్ల్లోంచి బయటికి వచ్చాం’
-
అషు ‘సెక్సీ’ క్యాప్షన్.. రీతూ వర్మ ‘బ్లాక్ మ్యాజిక్’!
-
‘వారంలో 10 కేజీల గోధుమ పిండెలా తినాలి?’.. క్విక్ కామర్స్ సంస్థపై యూజర్ ఫైర్
-
వారి సంభాషణలు రికార్డు చేయలేదు.. రోహిత్ ఆరోపణలను ఖండించిన స్టార్స్పోర్ట్స్