Election Commission: భారాసకు రాష్ట్ర ఎన్నికల సంఘం నోటీసులు
కాంగ్రెస్ చేసిన ఫిర్యాదుపై రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్రాజ్ భారాసకు నోటీసులు జారీ చేశారు.
హైదరాబాద్: ‘స్కాంగ్రెస్’ పేరిట ప్రకటనలు ఇవ్వడంపై భారాసకు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్రాజ్ (vikas raj) నోటీసులు జారీ చేశారు. కాంగ్రెస్ చేసిన ఫిర్యాదును పరిశీలించిన ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. 24 గంటల్లోగా వివరణ ఇవ్వాలని నోటీసుల్లో పేర్కొన్నారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.