కర్నూలు: ఆకట్టుకుంటున్న ‘డైన్ ఆన్ బస్’ థీం రెస్టారెంట్..
వ్యాపారంలో రాణించాలంటే విజన్ ఎంత అవసరమో.. వినూత్నంగా ఆలోచించడమూ అంతే అవసరం. అయితే ఒకొక్కరు ఒక్కో పంథాలో నడుస్తంటారు. కర్నూలుకు చెందిన శేఖర్, వినయ్, మరో స్నేహితుడు ముగ్గురు కలసి ఒక కొత్త ఆలోచనతో రెస్టారెంట్ ప్రారంభించారు.
కర్నూలు: వ్యాపారంలో రాణించాలంటే విజన్ ఎంత అవసరమో.. వినూత్నంగా ఆలోచించడమూ అంతే అవసరం. అయితే ఒకొక్కరు ఒక్కో పంథాలో నడుస్తంటారు. కర్నూలుకు చెందిన శేఖర్, వినయ్, మరో స్నేహితుడు ముగ్గురు కలసి ఒక కొత్త ఆలోచనతో రెస్టారెంట్ ప్రారంభించారు. చాలా వరకు హైదరాబాద్, బెంగుళూరు, ఇతర మెట్రోపాలిటిన్ నగరాల్లో హోటల్స్లో చిన్న సైజు బొమ్మరైలు బోగీలపై భోజనం తీసుకురావడం ఎంతో మందిని ఆకట్టుకుంది. వ్యాపారం లాభసాటిగా మారింది. అలాగే మనమూ ఏదైనా కొత్త పద్దతిని పరిచయంచేద్దామనుకున్నారు. ఇందులో భాగమే.. సెకండ్ హ్యాండ్ సూపర్ లగ్జరీ బస్సు కొనుగోలు చేసి "డైన్ ఆన్ బస్" థీమ్ రెస్టారెంట్ ప్రారంభించారు. ఇప్పుడిది పట్టణవాసులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఈ బస్సు ఒక్క భోజనం చేసే రెస్టారెంట్ మాత్రమే కాదు. పుట్టిన రోజు, వివాహ వార్షికోత్సవాలు వంటి చిన్నచిన్న పార్టీలకు వేదికగా నిలుస్తోందంటున్నారు. వినియోగదారులు మాత్రం తెగ ఎంజాయ్చేస్తున్నామని చెబుతున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
శ్రీశైలంలో వైభవంగా భ్రమరాంబాదేవి కుంభోత్సవం
అష్టాదశ శక్తి పీఠక్షేత్రమైన శ్రీశైలం(Srisailam)లో కుంభోత్సవం వైభవంగా ప్రారంభమైంది. శ్రీ భ్రమరాంబాదేవి అమ్మవారి ఆలయాన్ని నిమ్మకాయలతో అలంకరించారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
జగన్ మామయ్యా.. పాఠశాలల గోడు వినవయ్యా
నాడు- నేడుతో సర్కారు బడుల రూపు రేఖలు మార్చేశామని చెబుతున్నా.. చాలా పాఠశాలల్లో అదనపు తరగతి గదులు లేక విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. -
మూడో దశ.. మాటే లేదు
గుంటూరు నగరంలో ట్రాఫిక్ రద్దీ తగ్గించడంతో పాటు చుట్టూ ప్రధాన రహదారులను కలుపుతూ చేపట్టిన మహాత్మాగాంధీ ఇన్నర్ రింగ్ రోడ్డులో మూడో దశ నిర్మాణం అర్ధంతరంగా ఆగిపోయింది. -
అడిగే వారేరి... ఆపేవారేరి?
జిల్లా కేంద్రమైన అనకాపల్లిలో స్థలాలకు విపరీతమైన డిమాండ్ పెరిగింది. ముంపు ప్రాంతాల్లో అనుమతులు లేకుండా లే అవుట్లు వేస్తున్నారు. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
100% వీవీప్యాట్ స్లిప్ల లెక్కింపు కుదరదు: పిటిషన్లు కొట్టేసిన సుప్రీం
-
17 వేల ఐసీఐసీఐ క్రెడిట్ కార్డులు బ్లాక్.. కారణమిదే!
-
అప్పుడు పరుగులు చేసింది కోహ్లీ ఒక్కడే: డుప్లెసిస్
-
శ్రీశైలంలో వైభవంగా భ్రమరాంబాదేవి కుంభోత్సవం
-
పెళ్లి గౌనును రీమోడల్ చేయించిన సమంత.. ఫొటోలు వైరల్
-
బొగ్గు ఓడను విశాఖ పోర్టుకు మళ్లించండి.. అదానీ గంగవరం పోర్టు యాజమాన్యానికి హైకోర్టు ఆదేశం