TS News: వాజ్పేయీ ప్రపంచంలోనే గొప్ప నేత: కిషన్రెడ్డి
మాజీ ప్రధాని వాజ్పేయీ ప్రపంచంలోనే గొప్ప నేతగా పేరు తెచ్చుకున్నారని కేంద్ర మంత్రి కిషన్రెడ్డి అన్నారు.
హైదరాబాద్: మాజీ ప్రధాని వాజ్పేయీ ప్రపంచంలోనే గొప్ప నేతగా పేరు తెచ్చుకున్నారని కేంద్ర మంత్రి కిషన్రెడ్డి అన్నారు. ఆయన గొప్ప పరిపాలనాదక్షుడని కొనియాడారు. నగరంలోని భాజపా రాష్ట్ర కార్యాలయంలో వాజ్పేయీ జయంతి కార్యక్రమం నిర్వహించారు. కిషన్రెడ్డి, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, రాజాసింగ్, విజయశాంతి కార్యక్రమంలో పాల్గొని వాజ్పేయీ చిత్రపటానికి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా భాజపా యువమోర్చా ఆధ్వర్యంలో సుపరిపాలన దినోత్సవావం సదస్సు నిర్వహించారు.
ఈ సందర్భంగా కిషన్రెడ్డి మాట్లాడుతూ.. ‘‘వాజ్పేయీ జన్మదినాన్ని సుపరిపాలన దినోత్సవంగా జరుపుకుంటున్నాం. పండగ వాతావరణంలో వాజ్పేయీ జయంతి వేడుకలు జరిగాయి. భవిష్యత్ తరాలకు వాజ్పేయీ గురించి తెలియజేయాలి. నవశకానికి వాజ్పేయీ నాంది పలికారు. ఆయన ఆశయాలను మోదీ అమలు చేస్తున్నారు’’ అని అన్నారు.
‘‘ఎన్నో ఏళ్లు దేశాన్ని పాలించిన కాంగ్రెస్ నియంతృత్వంగా వ్యవహరించింది. ప్రధానిగా వాజ్పేయీ సుపరిపాలన అందించారు. పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి 65 ఏళ్లు పనిచేశారు. పార్టీ సిద్ధాంతం, కార్యకర్తల కృషితో ప్రధాని అయ్యారు. దేశంలో అనేక సంస్కరణలు తీసుకొచ్చారు. ఆయన కలలను సాకారం చేసేందుకు కృషి చేయాలి’’ అని బండి సంజయ్ అన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
శ్రీశైలంలో వైభవంగా భ్రమరాంబాదేవి కుంభోత్సవం
అష్టాదశ శక్తి పీఠక్షేత్రమైన శ్రీశైలం(Srisailam)లో కుంభోత్సవం వైభవంగా ప్రారంభమైంది. శ్రీ భ్రమరాంబాదేవి అమ్మవారి ఆలయాన్ని నిమ్మకాయలతో అలంకరించారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
జగన్ మామయ్యా.. పాఠశాలల గోడు వినవయ్యా
నాడు- నేడుతో సర్కారు బడుల రూపు రేఖలు మార్చేశామని చెబుతున్నా.. చాలా పాఠశాలల్లో అదనపు తరగతి గదులు లేక విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. -
మూడో దశ.. మాటే లేదు
గుంటూరు నగరంలో ట్రాఫిక్ రద్దీ తగ్గించడంతో పాటు చుట్టూ ప్రధాన రహదారులను కలుపుతూ చేపట్టిన మహాత్మాగాంధీ ఇన్నర్ రింగ్ రోడ్డులో మూడో దశ నిర్మాణం అర్ధంతరంగా ఆగిపోయింది. -
అడిగే వారేరి... ఆపేవారేరి?
జిల్లా కేంద్రమైన అనకాపల్లిలో స్థలాలకు విపరీతమైన డిమాండ్ పెరిగింది. ముంపు ప్రాంతాల్లో అనుమతులు లేకుండా లే అవుట్లు వేస్తున్నారు. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
విజయ్ మాల్యా అటుగా వస్తే మాకు అప్పగించండి: ఫ్రాన్స్కు భారత్ విజ్ఞప్తి
-
‘ఫ్రీజింగ్ ఎగ్స్’ విధానం మంచిదే: మృణాల్ ఠాకూర్ ఆసక్తికర వ్యాఖ్యలు
-
100% వీవీప్యాట్ స్లిప్ల లెక్కింపు కుదరదు: పిటిషన్లు కొట్టేసిన సుప్రీం
-
17 వేల ఐసీఐసీఐ క్రెడిట్ కార్డులు బ్లాక్.. కారణమిదే!
-
అప్పుడు పరుగులు చేసింది కోహ్లీ ఒక్కడే: డుప్లెసిస్
-
శ్రీశైలంలో వైభవంగా భ్రమరాంబాదేవి కుంభోత్సవం