Narayanapet: నారాయణపేట జిల్లాలో ఉద్రిక్తత.. పోలీసు వాహనానికి నిప్పు
నారాయణపేట జిల్లా మరికల్ మండలం చిత్తనూరులో ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఆగ్రో ఇథనాల్ కంపెనీ వ్యర్థాల తరలింపుపై వివాదం నెలకొంది.
మరికల్: నారాయణపేట జిల్లా మరికల్ మండలం చిత్తనూరులో ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఆగ్రో ఇథనాల్ కంపెనీ వ్యర్థాల తరలింపుపై వివాదం నెలకొంది. వ్యర్థాల తరలింపును చిత్తనూరు గ్రామస్థులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో ఆందోళనకు దిగిన గ్రామస్థులను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో గ్రామస్థులపై పోలీసులు లాఠీఛార్జ్ చేశారు. ఆగ్రహంతో గ్రామస్థులు పోలీసు వాహనానికి నిప్పు పెట్టారు. ఈ ఘటనలో మక్తల్ సీఐ రామ్లాకు గాయాలయ్యాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (16/05/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు. -
అక్కడి ప్రజలు చెప్పుల్లేకుండానే నడుస్తారు.. ఎందుకో తెలుసా?
ఆస్ట్రేలియా, న్యూజిలాండ్లోని నగరవాసులంతా చెప్పుల్లేకుండా రోడ్లపై నడుస్తున్న వీడియో సామాజిక మాధ్యమాల్లో హల్చల్ చేస్తోంది. దీనిపై నెటిజన్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తంచేస్తున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (16/05/24)
-
సముద్రం ముప్పు.. థాయ్లాండ్ రాజధానిని తరలించాల్సిందేనా..?
-
అక్కడి ప్రజలు చెప్పుల్లేకుండానే నడుస్తారు.. ఎందుకో తెలుసా?
-
దీనిని ఎవరు ఓకే చేశారో..?: కింగ్ ఛార్లెస్ చిత్తరువుపై భిన్నాభిప్రాయాలు
-
‘గర్జనకు సిద్ధం’.. బైడెన్ సవాలును స్వీకరించిన ట్రంప్!
-
టీమ్ఇండియా కొత్త కోచ్ రేసులో స్టీఫెన్ ఫ్లెమింగ్.. సీఎస్కే స్పందనిదే