Viral video: థార్లో ప్రయాణిస్తూ ఉద్ధృతంగా ప్రవహిస్తున్న నది దాటేందుకు యత్నం.. వీడియో వైరల్!
ఉద్ధృతంగా ప్రవహిస్తున్న నదిని దాటేందుకు కొందరు యువకులు మహీంద్రా థార్ (Mahindra Thar) వాహనాన్ని వినియోగించారు. అది మధ్యలో మొరాయించడంతో చిక్కుకుపోయారు.
Image: GreaterNoidaW
దేహ్రాదూన్: ఇటీవల కురిసిన భారీ వర్షాలకు ఉత్తరాఖండ్ (Uttarakhand) రాష్ట్రంలో పలు నదులు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి. ఈ నేపథ్యంలో అల్మోరాలోని రామ్గంగా నదిని కొందరు తమ థార్ (Mahindra Thar) వాహనంలో ప్రయాణిస్తూ దాటేందుకు ప్రయత్నించారు. అది కాస్తా బెడిసి కొట్టడంతో ప్రాణాల మీదకు తెచ్చుకున్నారు. వివరాల్లోకి వెళితే.. దిల్లీ-ఎన్సీఆర్ ప్రాంతానికి ముగ్గురు యువకులు ఉత్తరాఖండ్ వెళ్లారు. మహీంద్రా థార్ వాహనంలో ప్రయాణిస్తూ ఉద్ధృతంగా ప్రవహిస్తున్న నదిని దాటేందుకు యత్నించారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు నదిలో నీటి మట్టం అత్యధికంగా ఉంది. దాంతో వారి వాహనం మధ్యలోనే నిలిచిపోయింది. వెంటనే ప్రాణాలు కాపాడుకునేందుకు ఆ యువకులు వాహనంపైకి ఎక్కారు.
నాందేడ్ ఆస్పత్రి డీన్తో మరుగుదొడ్లు శుభ్రం చేయించిన ఎంపీ!
వైరలైన వీడియోలో ముగ్గురు యువకుల్లో ఒకరు లైఫ్ జాకెట్ ధరించారు. ఒడ్డున కొంత మంది నిల్చొని వీరిని గమనిస్తున్నారు. కొందరు కాపాడేందుకు సిద్ధంగా ఉన్నారు. వారంతా కలిసే విహారయాత్రకు వచ్చారా అనే విషయంపై స్పష్టత లేదు. లైఫ్ జాకెట్ వేసుకున్న యువకుడు తొలుత నదిలోకి దూకగా.. ప్రవాహ ఉద్ధృతికి కొంత దూరం కొట్టుకుపోయాడు. వెంటనే ఒడ్డునున్న వారు అతణ్ని రక్షించారు. మిగతా ఇద్దరు సైతం కాసేపటి తర్వాత నదిలో నుంచి సురక్షితంగా బయటపడినట్లు తెలిసింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
US Visa: ‘స్టూడెంట్ వీసా’కు అమెరికా కొత్త రూల్స్.. నేటి నుంచే అమల్లోకి..
US Visa: విద్యార్థి వీసాలకు అమెరికా ఎంబసీ కొత్త నిబంధనలు అమల్లోకి తెచ్చింది. నేటి నుంచే ఈ రూల్స్ అమల్లోకి వచ్చాయి. -
PM Modi: భారతీయ-అమెరికన్ ట్వీట్.. ప్రధాని మోదీ రిప్లై
భారత్లో పెట్టుబడులు, ఆవిష్కరణల గురించి భారతీయ-అమెరికన్ వ్యాపారవేత్త చేసిన ట్వీట్కు ప్రధాని మోదీ బదులిచ్చారు. -
Shashi Tharoor: బిల్గేట్స్.. నారాయణమూర్తి రాజీకొస్తే: ‘పని గంటల’పై శశిథరూర్ ఆసక్తికర కామెంట్స్
Shashi Tharoor: వారానికి ఎన్ని గంటలు పనిచేయాలన్నదానిపై బిల్గేట్స్, నారాయణమూర్తి కలిసి కూర్చుని రాజీకి రావాలని కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ అన్నారు. పనిగంటలపై వీరిద్దరూ వెల్లడించిన అభిప్రాయాలపై థరూర్ ఈ విధంగా స్పందించారు. -
ఇక తెరముందుకు వీకే పాండియన్.. బీజేడీలో చేరిన మాజీ ఐఏఎస్
మాజీ ఐఏఎస్ వీకే పాండియన్(VK Pandian).. ఒడిశా రాజకీయాల్లోకి ఎంటర్ అయ్యారు. ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ నివాసంలో అధికార బీజేడీలో చేరారు. -
Kashmir: ఆ రెండు దాడులు చేసింది.. అదే ఉగ్ర ముఠా..!
రాజౌరీ, పూంచ్లో ఉగ్ర ఘటనలకు పాల్పడిన ఇద్దరు ఉగ్రవాదులకు స్థానికంగా ఉన్న ఓ మాజీ నేరగాడు సాయం చేసినట్లు తెలిసింది. ఇటీవల జాతీయ దర్యాప్తు సంస్థ అతడిని అరెస్టు చేయగా కీలక విషయాలు బయటపడ్డాయి. -
Sharad Pawar: వర్షంలో తడుస్తూ శరద్ పవార్ ప్రసంగం.. 2019 సీన్ రిపీట్
పార్టీ కార్యక్రమంలో ఎన్సీపీ (NCP) అధినేత శరద్ పవార్ (Sharad Pawar) ప్రసంగిస్తుండగా వర్షం కురిసింది. వర్షాన్ని లెక్క చేయకుండా ఆయన తన ప్రసంగాన్ని కొనసాగించారు. -
Gujarat Rains: గుజరాత్లో వడగండ్ల వాన.. పిడుగుపాటుకు 20 మంది మృతి
Gujarat Rains: గుజరాత్లో ఉరుములు, మెరుపులతో భారీ వర్షం కురిసింది. పలు చోట్ల పిడుగులు పడి 20 మంది ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు వెల్లడించారు. -
Sabarimala: అయ్యప్ప భక్తుల కోసం ‘అయ్యన్’ యాప్
శబరిమల అయ్యప్పస్వామి దర్శనానికి వెళ్లే భక్తుల కోసం కేరళ అటవీ శాఖ ‘అయ్యన్’ యాప్ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ యాప్ ద్వారా అయ్యప్ప భక్తులు పలు సేవలను పొందవచ్చు. -
2040 నాటికి 40 బిలియన్ డాలర్లకు భారత అంతరిక్ష ఆర్థిక వ్యవస్థ
భారత అంతరిక్ష రంగ ఆర్థిక వ్యవస్థ 2040 నాటికి 40 బిలియన్ డాలర్లకు చేరుతుందని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ తెలిపారు. -
తిరుగుబాటు దళంతో త్వరలో శాంతి ఒప్పందం: మణిపుర్ సీఎం
జాతి కలహాలతో అట్టుడికిపోయిన మణిపుర్లో శాంతి దిశగా అడుగులు పడుతున్నాయి. -
అయోధ్య రాముడికి 2,500 కిలోల భారీ గంట
అయోధ్య రాముడి కోసం 2,500 కిలోల భారీ గంటను సిద్ధం చేసి విరాళంగా ఇచ్చేందుకు సిద్ధమైంది ఉత్తర్ప్రదేశ్కు చెందిన ఓ కుటుంబం. ఇందుకోసం రూ. 25లక్షలు వెచ్చిస్తున్నట్లు ఇటావా జిల్లాకు చెందిన గంటలు తయారు చేసే మిత్తల్ కుటుంబం పేర్కొంది. -
అఖిల భారత న్యాయసేవ అవసరం
న్యాయవ్యవస్థలో వేర్వేరు స్థాయుల్లోకి ప్రతిభావంతులైన యువత వచ్చేందుకు వీలుగా ‘అఖిల భారత న్యాయసేవ’ (ఆలిండియా జుడీషియల్ సర్వీస్)ను తీసుకురావాల్సిన అవసరం ఉందని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము అభిప్రాయపడ్డారు. -
రెండు మార్గాల్లోనూ పనులు
ఉత్తరాఖండ్ సొరంగంలో చిక్కుకుపోయిన కూలీలను రక్షించడానికి ఒకేసారి రెండురకాల పనులకు ఆదివారం శ్రీకారం చుట్టారు. మొదటిది- కొండ పైనుంచి నిలువుగా డ్రిల్లింగ్ చేయడం. -
ఇక ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాలని పిలవండి
ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య కేంద్రాల పేర్లను కేంద్రం మార్చింది. ఇక నుంచి వీటిని ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాలుగా పిలవాలని పేర్కొంది. ఈ మేరకు రాష్ట్రాలకు, కేంద్ర పాలిత ప్రాంతాలకు లేఖలు పంపింది. -
ప్రపంచ పర్యావరణ కార్యాచరణ సదస్సుకు మోదీ
దుబాయ్ వేదికగా ఈ వారం జరగనున్న ప్రపంచ పర్యావరణ కార్యాచరణ సదస్సులో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొననున్నారు. ఇందుకోసం ఈ నెల 30, డిసెంబరు 1వ తేదీల్లో ఆయన దుబాయ్లో పర్యటించనున్నారని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆదివారం వెల్లడించింది. -
వచ్చేస్తారనే మాటలనే రోజూ వింటున్నాం
‘రెండు గంటల్లో వచ్చేస్తారు.. మూడు గంటల్లోగా వచ్చేస్తారు.. రేపటిలోగా వచ్చేస్తారు.. అనే మాటలనే రోజూ వింటున్నాం. -
అప్రమత్తంగా ఉండాలి
ఉత్తర చైనాలో ఇటీవలి కాలంలో చిన్న పిల్లల్లో శ్వాసకోశ సంబంధ సమస్యలు పెరిగిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. రాష్ట్ర ప్రభుత్వాలు ముందస్తుగా ఈ సమస్యను గమనించి తగు చర్యలు తీసుకోవాలని హెచ్చరిస్తూ అడ్వయిజరీ జారీ చేసింది. -
మిజోరంలో ఓట్ల లెక్కింపు తేదీని మార్చాలంటూ ప్రార్థనలు
మిజోరం అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు తేదీని మార్చడం కోసం దేవుని ఆశీస్సులు కోరుతూ రాష్ట్రంలోని పలు చర్చిలు ఆదివారం ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించాయి. -
పెళ్లిళ్లు విదేశాల్లో ఎందుకు?
మన దేశానికి చెందిన సంపన్నులు విదేశాల్లో వివాహ వేడుకలు నిర్వహించుకునే సంస్కృతి పెరుగుతుండటంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విచారం వ్యక్తం చేశారు. అలాంటి వేడుకలను దేశీయంగానే నిర్వహించుకోవాలని పిలుపునిచ్చారు. -
సంక్షిప్త వార్తలు (4)
గతేడాది జనవరిలో ప్రధాని మోదీ పంజాబ్ పర్యటనలో భద్రతా వైఫల్యం ఘటనకు సంబంధించి మరో ఆరుగురు పోలీసులను పంజాబ్ హోంశాఖ సస్పెండ్ చేసింది. -
ముంబయి ఉగ్ర ఘాతుకానికి పదిహేనేళ్లు
దేశ ఆర్థిక రాజధాని ముంబయిలో ఉగ్రవాదులు జరిపిన మారణహోమానికి పదిహేనేళ్లు పూర్తయ్యాయి. 2008 నవంబరు 26న దాదాపు 10 మంది పాకిస్థాన్ ముష్కరులు ముంబయి మహానగరంలోకి చొరబడి విచక్షణారహితంగా కాల్పులు జరపడంతో 163 మంది ప్రాణాలు కోల్పోయారు.


తాజా వార్తలు (Latest News)
-
Mozilla Firefox: బ్రౌజర్ను అప్డేట్ చేసుకోండి.. ఫైర్ఫాక్స్ యూజర్లకు కేంద్రం సూచన
-
అలా బెదిరించడంతో.. మాట్లాడలేకపోయా: సింఘానియాపై నవాజ్ మరిన్ని ఆరోపణలు
-
US Visa: ‘స్టూడెంట్ వీసా’కు అమెరికా కొత్త రూల్స్.. నేటి నుంచే అమల్లోకి..
-
Amaravati: రైతులకు కౌలు చెల్లింపు పిటిషన్పై విచారణ వాయిదా
-
Sandeep Reddy Vanga: మహేశ్బాబుకు ‘యానిమల్’ కథ చెప్పలేదు కానీ..: సందీప్ రెడ్డి వంగా క్లారిటీ
-
Top Ten News @ 5 PM: ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు