యూజీసీ ఆదేశాలపై యూనివర్సిటీల స్పందన
విశ్వవిద్యాలయాల్లో పరీక్షల నిర్వహణపై యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్(యూజీసీ) ఈనెల 6న విధి విధానాలు జారీ చేసిన విషయం ...
దిల్లీ: విశ్వవిద్యాలయాల్లో పరీక్షల నిర్వహణపై యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్(యూజీసీ) ఈనెల 6న విధి విధానాలు జారీ చేసిన విషయం తెలిసిందే. యూజీసీ మార్గదర్శకాలపై దేశంలోని 755 యూనివర్సిటీలు స్పందించాయి. వీటిలో 120 డీమ్డ్, 274 ప్రైవేటు, 40 కేంద్రీయ, 321 రాష్ట్ర విద్యాలయాలు ఉన్నాయి. ఇప్పటికే 194 యూనివర్సిటీలు ఆన్లైన్, ఆఫ్లైన్లో పరీక్షలు నిర్వహించాయి. పరీక్షలు నిర్వహించని 366 వర్సిటీలు కూడా త్వరలో పరీక్షలు నిర్వహించేందుకు సిద్ధమయ్యాయి. 2019-20 విద్యాసంవత్సరంలో ఏర్పాటైన 27 కొత్త యూనివర్సిటీలు తొలి బ్యాచ్ విద్యార్థులకు పరీక్షలు నిర్వహించాల్సి ఉంది. ఈమేరకు యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ వివరాలు వెల్లడించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (27/04/24)
-
విరాట్ - హార్దిక్కు నో ఛాన్స్.. ఈ లఖ్నవూ స్టార్కు ప్లేస్: భారత మాజీ క్రికెటర్
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!
-
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?
-
‘పుష్ప’ కేశవ రోల్కు సుహాస్ని అనుకున్నాం.. కానీ!: సుకుమార్