japan: ఒసాకాలో అగ్నిప్రమాదం.. 27 మంది మృతి
జపాన్లోని ఒసాకా నగరంలో ఘోర అగ్నిప్రమాదం జరిగింది. డౌన్టౌన్ ఒసాకాలోని ఒక భవనంలో మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో ఇప్పటి వరకు మొత్తం 27 మంది ప్రాణాలు కోల్పోయారు.
ఇంటర్నెట్డెస్క్: జపాన్లోని ఒసాకా నగరంలో ఘోర అగ్నిప్రమాదం జరిగింది. డౌన్టౌన్ ఒసాకాలోని ఒక భవనంలో మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో ఇప్పటి వరకు మొత్తం 27 మంది ప్రాణాలు కోల్పోయారు. ఉద్దేశపూర్వకంగా ఎవరో నిప్పు పెట్టి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నట్లు ప్రభుత్వ రంగ బ్రాడ్కాస్టింగ్ సంస్థ పేర్కొంది. మృతులు మొత్తం ఊపిరాడక ప్రాణాలు కోల్పోయినట్లు దర్యాప్తు అధికారులు వెల్లడించారు.
మొత్తం 8 అంతస్తులున్న ఈ భవనంలోని నాలుగో అంతస్తులో నేడు అగ్నిప్రమాదం చోటు చేసుకొంది. ఈ అంతస్తులో దుకాణాలు, వినోద కేంద్రాలు ఉన్నాయి. ఈ భవనంలో ఒక వైద్యశాల, ఇంగ్లిష్ బోధించే పాఠశాల వంటివి ఉన్నాయి. డజన్ల 70 ఫైర్ ఇంజిన్లు ప్రమాద ప్రాంతానికి చేరుకొని అగ్నికీలలను ఆర్పేందుకు చర్యలు చేపట్టాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ప్రధాని మోదీని కలిసిన మాజీ ప్రధాని పీవీ కుటుంబం
దివంగత మాజీ ప్రధాని పీవీ నరసింహారావు కుటుంబ సభ్యులు ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi)ని హైదరాబాద్లో మంగళవారం కలిశారు. ఇటీవల పీవీకి కేంద్రం దేశ అత్యున్నత పౌర పురస్కారం భారతరత్న ఇచ్చినందుకు గాను ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు. -
కేరళలో ‘వెస్ట్ నైల్ ఫీవర్’ కలవరం.. లక్షణాలు ఇవే!
కేరళలోని పలు జిల్లాల్లో ‘వెస్ట్ నైల్ ఫీవర్’ (West Nile fever) వ్యాప్తిలో ఉన్నట్లు ప్రభుత్వం వెల్లడించింది.
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (08/05/24)
-
ప్రధాని మోదీని కలిసిన మాజీ ప్రధాని పీవీ కుటుంబం
-
కేరళలో ‘వెస్ట్ నైల్ ఫీవర్’ కలవరం.. లక్షణాలు ఇవే!
-
దేశంలో పెరుగుతున్న ఘోస్ట్ మాల్స్.. ఇంతకీ ఏమిటివి...?
-
నేహాశెట్టి ‘ఎమోషన్స్’.. పుస్తకంతో మాళవిక మోహనన్
-
‘ఏఐ కాదు అణుబాంబు..’ తన డీప్ఫేక్ వీడియోపై వారెన్ బఫెట్ రియాక్షన్