ఈ ఆటోవాలా.. మేయర్!
ఇరవై ఏళ్లుగా ఆటోడ్రైవర్గా ఉన్న కె.శరవణన్ను ఏకంగా కార్పొరేషన్ మేయర్ పదవి వరించింది. తమిళనాడులో ఇటీవల పుర ఎన్నికలు ముగిశాయి.
చెన్నై(సైదాపేట), న్యూస్టుడే: ఇరవై ఏళ్లుగా ఆటోడ్రైవర్గా ఉన్న కె.శరవణన్ను ఏకంగా కార్పొరేషన్ మేయర్ పదవి వరించింది. తమిళనాడులో ఇటీవల పుర ఎన్నికలు ముగిశాయి. తంజావూరు జిల్లా కుంభకోణం కార్పొరేషన్కు శరవణన్ మొదటి మేయర్గా బాధ్యతలు స్వీకరించారు. కాంగ్రెస్ కార్పొరేటర్గా ఉన్న ఆయన డీఎంకేతో ఆ పార్టీ పొత్తు కారణంగా మేయర్ పీఠాన్ని అధిరోహించారు. ‘నేను మేయర్ అయినా.. ఎప్పటిలా మీ ఆటోడ్రైవర్నే’ అంటూ అందరి మనసుల్నీ గెలుచుకుంటున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
యువ రోహిత్ను చూశారా.. బర్త్డే గిఫ్ట్గా టీనేజ్ ఫొటో షేర్ చేసిన తల్లి పుర్ణిమ
-
షారుక్ విమానం కోరిక.. కమల్ హాసన్ ఫన్నీ కామెంట్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
అభ్యంతరకర వీడియోల ఘటన.. ఎంపీ ప్రజ్వల్పై సస్పెన్షన్ వేటు
-
సోనీ రియాన్ పాకెట్ ఏసీ.. ఎక్కడికైనా వెంట తీసుకెళ్లొచ్చు!
-
విజయవాడలో విషాదం.. ప్రముఖ వైద్యుడు సహా ఒకే కుటుంబంలో ఐదుగురి మృతి