ఉట్టికొట్టే వేడుకల్లో అపశ్రుతులు

కృష్ణాష్టమి సందర్భంగా శుక్రవారం ముంబయిలో పలుచోట్ల నిర్వహించిన ఉట్టి కొట్టే వేడుకల్లో అపశ్రుతులు చోటుచేసుకున్నాయి. ఫలితంగా 111 మంది గాయపడ్డారు. వీరిలో చాలామందిని చికిత్స తర్వాత డిశ్చార్జి చేశారు. 23 మందిని ఆసుపత్రిలో

Published : 20 Aug 2022 06:04 IST

ముంబయిలో 111 మందికి గాయాలు

ముంబయి: కృష్ణాష్టమి సందర్భంగా శుక్రవారం ముంబయిలో పలుచోట్ల నిర్వహించిన ఉట్టి కొట్టే వేడుకల్లో అపశ్రుతులు చోటుచేసుకున్నాయి. ఫలితంగా 111 మంది గాయపడ్డారు. వీరిలో చాలామందిని చికిత్స తర్వాత డిశ్చార్జి చేశారు. 23 మందిని ఆసుపత్రిలో చేర్చారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని