దేశ ప్రజలందరికీ ఒకే విధమైన జనాభా నియంత్రణ విధానం
దేశంలో వివిధ వర్గాల్లో జనాభా అసమానతలపై రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ అధినేత మోహన్ భాగవత్ కీలక వ్యాఖ్యలు చేశారు.
ఆరెస్సెస్ అధినేత మోహన్ భాగవత్ వ్యాఖ్య
నాగ్పుర్: దేశంలో వివిధ వర్గాల్లో జనాభా అసమానతలపై రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ అధినేత మోహన్ భాగవత్ కీలక వ్యాఖ్యలు చేశారు. అందరికీ వర్తించే ఒకే విధమైన ‘సమగ్ర జనాభా నియంత్రణ విధానం’ను మన దేశం రూపొందించుకోవాలని తెలిపారు. దీనివల్ల అల్పసంఖ్యాక వర్గాలకు ఎలాంటి ప్రమాదం ఉండదన్నారు. మహిళా సాధికారతకు పిలుపునిచ్చారు. నాగ్పుర్లోని రేష్మీబాగ్ మైదానంలో నిర్వహించిన దసరా ర్యాలీలో ఆయన ప్రసంగించారు. అంతర్జాతీయ అంశాలతో పాటు మాతృభాషలో విద్యాబోధన, హిందూ దేశం, స్వయంసమృద్ధి సాధించడం, శ్రీలంకకు భారత్ సహాయం తదితరాలపై గంటకుపైగా ఉపన్యసించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
అప్పుడు పరుగులు చేసింది కోహ్లీ ఒక్కడే: డుప్లెసిస్
-
శ్రీశైలంలో వైభవంగా భ్రమరాంబాదేవి కుంభోత్సవం
-
పెళ్లి గౌనును రీమోడల్ చేయించిన సమంత.. ఫొటోలు వైరల్
-
బొగ్గు ఓడను విశాఖ పోర్టుకు మళ్లించండి.. అదానీ గంగవరం పోర్టు యాజమాన్యానికి హైకోర్టు ఆదేశం
-
ఆర్టీసీ ప్రయాణికుల వద్దకే శ్రీ సత్యసాయి తాగునీరు
-
లాభాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. సెన్సెక్స్ @ 74,434