బెంచ్‌మార్క్‌ ‘మధుశాల’!

ముంబయి జుహులోని తన నివాసం జల్సాలో బాలీవుడ్‌ దిగ్గజం అమితాబ్‌ బచ్చన్‌ ఏర్పాటుచేసిన రాతి బల్ల ఇది.

Published : 29 Nov 2022 04:34 IST

ముంబయి జుహులోని తన నివాసం జల్సాలో బాలీవుడ్‌ దిగ్గజం అమితాబ్‌ బచ్చన్‌ ఏర్పాటుచేసిన రాతి బల్ల ఇది. టన్ను బరువున్న ఈ బల్లను బిగ్‌బీ తండ్రి హరివంశ్‌రాయ్‌ బచ్చన్‌ రాసిన మధుశాల పుస్తకం ఆకారంలో రూపొందించడం విశేషం. దీనిని పోలండ్‌లోని వ్రోట్‌స్వాఫ్‌ నగరంలో తయారు చేసి ముంబయికి తీసుకొచ్చారు. హరివంశ్‌రాయ్‌ బచ్చన్‌ 115వ జయంతి(ఆదివారం)ని పురస్కరించుకుని అమితాబ్‌ సోమవారం ఈ విశేషాలను పంచుకున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని