ప్రధానికి నిరసన తెలపమని జగన్ చెప్పారా?: లంకా దినకర్
ప్రధాని మోదీ రాష్ట్ర పర్యటన సందర్భంగా నిరసన తెలపాలని సీఎం జగన్ చెప్పారా అని వైకాపా ఎమ్మెల్సీ రవీంద్రబాబును భాజపా నాయకుడు లంకా దినకర్ ప్రశ్నించారు. ‘‘దిల్లీలో
ఈనాడు డిజిటల్, అమరావతి: ప్రధాని మోదీ రాష్ట్ర పర్యటన సందర్భంగా నిరసన తెలపాలని సీఎం జగన్ చెప్పారా అని వైకాపా ఎమ్మెల్సీ రవీంద్రబాబును భాజపా నాయకుడు లంకా దినకర్ ప్రశ్నించారు. ‘‘దిల్లీలో ఒకలా, ఏపీ గల్లీలో మరోలా వైకాపా వ్యవహరించకపోతే తక్షణం ఎమ్మెల్సీ రవీంద్రబాబుపై జగన్ చర్యలు తీసుకోవాలి’’ అని లంకా దినకర్ డిమాండ్ చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
ప్రధాని మోదీని కలిసిన మాజీ ప్రధాని పీవీ కుటుంబం
-
కేరళలో ‘వెస్ట్ నైల్ ఫీవర్’ కలవరం.. లక్షణాలు ఇవే!
-
దేశంలో పెరుగుతున్న ఘోస్ట్ మాల్స్.. ఇంతకీ ఏమిటివి...?
-
నేహాశెట్టి ‘ఎమోషన్స్’.. పుస్తకంతో మాళవిక మోహనన్
-
‘ఏఐ కాదు అణుబాంబు..’ తన డీప్ఫేక్ వీడియోపై వారెన్ బఫెట్ రియాక్షన్
-
ఎప్పటికైనా పూర్తి యానిమేషన్ మూవీ తీస్తా.. ఆసక్తికర విషయాలు చెప్పిన రాజమౌళి