ప్రధానికి నిరసన తెలపమని జగన్‌ చెప్పారా?: లంకా దినకర్‌

ప్రధాని మోదీ రాష్ట్ర పర్యటన సందర్భంగా నిరసన తెలపాలని సీఎం జగన్‌ చెప్పారా అని వైకాపా ఎమ్మెల్సీ రవీంద్రబాబును భాజపా నాయకుడు లంకా దినకర్‌ ప్రశ్నించారు. ‘‘దిల్లీలో

Published : 30 Jun 2022 05:23 IST

ఈనాడు డిజిటల్‌, అమరావతి: ప్రధాని మోదీ రాష్ట్ర పర్యటన సందర్భంగా నిరసన తెలపాలని సీఎం జగన్‌ చెప్పారా అని వైకాపా ఎమ్మెల్సీ రవీంద్రబాబును భాజపా నాయకుడు లంకా దినకర్‌ ప్రశ్నించారు. ‘‘దిల్లీలో ఒకలా, ఏపీ గల్లీలో మరోలా వైకాపా వ్యవహరించకపోతే తక్షణం ఎమ్మెల్సీ రవీంద్రబాబుపై జగన్‌ చర్యలు తీసుకోవాలి’’ అని లంకా దినకర్‌ డిమాండ్‌ చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని