జయశంకర్ ఆశించిన తెలంగాణ ఇదేనా?: బక్కని
‘కుళ్లిన అన్నం, పాచిపోయిన కూరలు తిని ఆసుపత్రి పాలైన పసిబిడ్డలు, విద్యార్థుల ఆకలి కేకలు.. ఆచార్య జయశంకర్ ఆశించిన తెలంగాణ ఇదేనా’ అని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు బక్కని
ఈనాడు, హైదరాబాద్: ‘కుళ్లిన అన్నం, పాచిపోయిన కూరలు తిని ఆసుపత్రి పాలైన పసిబిడ్డలు, విద్యార్థుల ఆకలి కేకలు.. ఆచార్య జయశంకర్ ఆశించిన తెలంగాణ ఇదేనా’ అని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు బక్కని నర్సింహులు ప్రశ్నించారు. జయశంకర్ జయంతి సందర్భంగా శనివారం ఎన్టీఆర్ భవన్లో ఆయనకు నివాళులర్పించి బక్కని మాట్లాడారు. ఎన్టీఆర్, చంద్రబాబు నెలకొల్పిన గురుకుల విద్యాలయ వ్యవస్థను కేసీఆర్ నాశనం చేస్తున్నారని విమర్శించారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ వసతిగృహాల్లో నాసిరకం భోజనం పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (27/04/24)
-
విరాట్ - హార్దిక్కు నో ఛాన్స్.. ఈ లఖ్నవూ స్టార్కు ప్లేస్: భారత మాజీ క్రికెటర్
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!
-
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?
-
‘పుష్ప’ కేశవ రోల్కు సుహాస్ని అనుకున్నాం.. కానీ!: సుకుమార్