పార్లమెంటు శీతాకాల సమావేశాలకు కాంగ్రెస్ వ్యూహం నేడు ఖరారు
దేశ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రధాని మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీసేందుకు కాంగ్రెస్ పార్టీ సిద్ధమవుతోంది.
సోనియాగాంధీ నివాసంలో పార్టీ నేతల భేటీ
దిల్లీ: దేశ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రధాని మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీసేందుకు కాంగ్రెస్ పార్టీ సిద్ధమవుతోంది. దీనిలో భాగంగానే ఈ నెల 7 నుంచి ప్రారంభమయ్యే పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాన్ని ఖరారు చేసేందుకు శనివారం సాయంత్రం ఆ పార్టీ నేతలు దిల్లీలోని సోనియా గాంధీ నివాసంలో భేటీకానున్నారు. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, లోక్సభలో కాంగ్రెస్ పక్ష నేత అధీర్ రంజన్ చౌధురీ, ఉభయసభల్లో పార్టీ చీఫ్ విప్లు జైరాం రమేశ్, కె.సురేశ్, సీనియర్ నేతలు పి.చిదంబరం, మనీశ్ తివారీ తదితరులు హాజరుకానున్నారు. మల్లికార్జున ఖర్గే కాంగ్రెస్ అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తర్వాత జరుగుతున్న తొలి పార్లమెంటు సమావేశాలివి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
మహేశ్ బాబు, మమ్ముట్టి, షారుక్లతో సినిమా.. నెల్సన్ ప్లాన్ ఇదే..
-
టిబెట్ అంశంపై వారితో మాత్రమే చర్చిస్తాం : చైనా
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!
-
పిఠాపురంలో రూ.80లక్షల విలువైన మద్యం పట్టివేత
-
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
-
బైక్పై స్టంట్లు.. ‘స్పైడర్ మ్యాన్’ను అరెస్ట్ చేసిన పోలీసులు!