తెరాస పేరు మార్పుపై అభ్యంతరాలకు నేటితో ముగియనున్న గడువు

తెరాస పేరును భారత్‌ రాష్ట్ర సమితిగా మార్చే విషయంలో ఏమైనా అభ్యంతరాలుంటే తెలియజేసేందుకు గడువు గురువారంతో ముగియనుంది.

Published : 08 Dec 2022 04:50 IST

ఈనాడు, హైదరాబాద్‌: తెరాస పేరును భారత్‌ రాష్ట్ర సమితిగా మార్చే విషయంలో ఏమైనా అభ్యంతరాలుంటే తెలియజేసేందుకు గడువు గురువారంతో ముగియనుంది. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు గత నెల 8వ తేదీన తెరాస అధ్యక్షుడు కె.చంద్రశేఖర్‌రావు బహిరంగ ప్రకటన (నోటీసు) జారీ చేశారు. అభ్యంతరాలు తెలియజేసేందుకు 30 రోజుల గడువును నిర్దేశించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు