AP News: రాజమహేంద్రవరం జైలు నుంచి తెదేపా నేత పట్టాభి విడుదల

తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్‌ రాజమహేంద్రవరం జైలు నుంచి బెయిల్‌పై విడుదలయ్యారు. హైకోర్టు  ఇవాళ పట్టాభికి బెయిల్‌ మంజూరు చేసిన విషయం

Updated : 23 Oct 2021 19:46 IST

అమరావతి: తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్‌ రాజమహేంద్రవరం జైలు నుంచి బెయిల్‌పై విడుదలయ్యారు. హైకోర్టు  ఇవాళ పట్టాభికి బెయిల్‌ మంజూరు చేసిన విషయం తెలిసిందే. సీఎం జగన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ నమోదైన కేసులో పట్టాభిని   బుధవారం రాత్రి పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని